Home » LOCKDOWN
కొడుకు పరీక్ష కోసం ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 105 కిలోమీటర్లు దూరం సైకిల్ తొక్కాడు ఓ తండ్రి. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ తండ్రి ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుక
కరోనా మహమ్మారి సరికొత్త ఆలోచనలకు రూపునిస్తోంది. కొత్త ఆలోచనలు..వినూత్న పద్ధతులకు మనుషుల్ని క్రమంగా అలవాటు చేస్తోంది. తినే తిండి నుంచి ఆస్వాదించే వినోదం వరకూ అన్నీ మార్పులే..ఎన్నడూ ఊహించని మార్పులే. లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం అయిపోయిన జనం ఎ�
లాక్డౌన్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం అలవాటైందా.. అది అంత త్వరగా పోదట. లాక్డౌన్కు ముందున్న పొజిషన్ కు మళ్లీ రావడం చాలా టఫ్ అంటున్నారు. లాక్డౌన్ సమయంలో 22శాతం మంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నారని డ్రింక్అవేర్ ఓ రీసెర్చ్ వెల్లడించింది. యాం�
బాలీవుడ్ సినిమాలు దాదాపు పూర్తి కానున్నాయి. ఫిల్మ్ మేకర్లు, యాక్టర్లు కరోనా సమయంలో సినిమాలు పూర్తి చేయడానికి 24గంటలూ కష్టపడుతూనే ఉన్నారు. డైరక్షన్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్లీ కంటెంట్ ప్రొడ్యూసింగ్, ఇళ్ల నుంచే డిజిటల్ యాడ్స్ కు రెడీ చేశారు. అం�
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక వేల సంఖ్యలో జనం రోడ్డున పడగా.. వందల సంఖ్యలో ఆకలి చావులు నమోదయ్యాయి. కరోనా వల్ల కంపెనీలు కుదేలవడంతో సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కుటుంబ బాధ్యతను ఎలా మోయాలో తెలియక మనస్థాపానికి గురై ఆత్మహత్
2014కి ముందు కరోనావైరస్ వంటి మహమ్మారి వచ్చి ఉంటే ఏమి జరిగేదో ఓసారి ఊహించుకోండి.. అందరూ ఇళ్లకే పరిమితమై ఉండేవారా? అప్పట్లో బహిరంగ మల విసర్జన చేయాల్సిన పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తిచెందితే ఇప్పటిలానే లాక్ డౌన్ విధించగలమా? 60శాతానికి పైగా జన�
వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనాతో బతకాల్సిందేనని లాక్ డౌన్ పరిష్కారం కాదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మన జాగ్రత్తలో మనం ముందుకు సాగాలన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజన్నసిర�
కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ బంద్ అయ్యాయి. విద్యా సంస్థలను తిరిగి ఎప్పుడు తెరుస్తారో క్లారిటీ లేదు. దీనిపై ప్రభుత్వాలు తర్జనభర్జన ప
కరోనా దెబ్బకి కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలూ ఊడాయి. కొన్ని సంస్థలు 50, 70, 80 శాతం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నాయి. ఇక, వ్యాపారాలు కూడా ఆశాజనకంగా సాగడం లేదు. దీంతో ఆర్థిక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నార�
దేశవ్యాప్తంగా లాక్డౌన్లో అమ్ముడైన బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై వేటు వేసింది సుప్రీంకోర్టు. లాక్డౌన్ ఎత్తివేసిన పదిరోజుల్లో వాహన డీలర్ల వద్ద ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్న గత ఆదేశాలనూ వెనక్కి తీసుకుంది. లాక్డ