LOCKDOWN

    కరోనా వేళ..కడుపు నింపుకోవడానికి చిన్నారిని అమ్ముకున్న తండ్రి

    July 25, 2020 / 06:29 AM IST

    కరోనా వైరస్ కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఓ వైపు ప్రాణాలు తీస్తూనే ప్రజలను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ తీస్తోంది. పేద, సామాన్య, మధ్య తరగతి వారు ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక..చేతిలో డబ్బులు లేపోవడంతో పేద వారు అష్టకష్టాలు పడుతున్నారు. దిక్కుతోచని �

    AP లోని ఆ జిల్లాలో Lockdown..01 గంట తర్వాత..అందరూ ఇంట్లోనే ఉండాలి

    July 24, 2020 / 09:58 AM IST

    ఏపీలో కరోనా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 2020, జులై 23వ తేదీ గురువారం ఒక్కరోజే 7 వేల 998 కేసులు నమోదు కావడం అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. నెల్లూరు జిల్లాలో 438 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3 వేల 448కి చేరాయ�

    తమన్నా వేసిన ఆసనాల్లో మీరు ఎన్ని ట్రై చేయగలరు!

    July 23, 2020 / 07:56 PM IST

    ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా తీవ్ర సంక్షోభం ఎదురుకుంటోంది. షూటింగులు లేవు.. కొత్త సినిమాల ముచ్చట్లు తెలియవు.. తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలంతా ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్�

    అమెరికన్లకి ఎంత కష్టం వచ్చింది.. ఆరుబయటే కటింగ్, షేవింగ్, మసాజ్

    July 23, 2020 / 02:42 PM IST

    కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశం ఏదైనా ఉందంటే అది అగ్రరాజ్యం అమెరికానే. కేసులు, మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో నమోదైనన్ని కేసులు, చావులు మరే దేశంలోనూ నమోదు కాలేదు. నిత్యం దాదాపు 60వేలకుపైగా పాజ�

    లాక్ డౌన్ పరిష్కారం కాదు…ప్రజలదే బాధ్యత అంటున్న యడియూరప్ప

    July 22, 2020 / 12:18 PM IST

    Corona Virus ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదని..ప్రజలదే బాధ్యత అంటున్నారు ముఖ్యమంత్రి యడియూరప్ప. కంటెయిన్ మెంట్ జోన్లు మినహా, మిగతా బెంగళూరు నగరంలో 2020, జులై 22వ తేదీ బుధవారం లాక్ డౌన్ తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం యడియూరప్ప కీల�

    నిబంధనలు బేఖాతర్ : 30 మందితో బర్త్ డే పార్టీ జరుపుకున్న వ్యక్తి అరెస్ట్

    July 22, 2020 / 08:51 AM IST

    కోవిడ్ రక్షణ నిబంధనలు గాలికి వదిలేసి 30 మంది అతిధులతో గ్రాండ్ గా బర్త్ డే పార్టీ జరుపుకున్న 25 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. జులై18, శనివారం, బాంద్రాలోని తన ఇంట్లో 25 వ పుట్టిన రోజు సందర్బంగా 25 కేకులు కట్ చేసాడు హరిస్ ఖాన్ అనే యువకుడ�

    శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్, తిరుపతిలో మరోసారి లాక్ డౌన్

    July 21, 2020 / 02:48 PM IST

    చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉంది. తిరుపతిలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 2వేల 200 దాటింది. దీంతో తిరుపతిలో మరోసారి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా ప్రకటించ

    లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఏపీలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    July 21, 2020 / 09:50 AM IST

    కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై రూ.1.24, డీజిల్‌ప�

    వారానికి రెండు రోజులు కచ్చితంగా లాక్‌డౌన్ అంటోన్న వెస్ట్ బెంగాల్ సీఎం

    July 20, 2020 / 07:12 PM IST

    రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అడ్డుకునే దిశగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రకటించారు. ఈ వారం నుంచే ఈ ప్రోసెస్ ను మొదలుపెట్టారు. తొలిసారిగా జులై 23నుంచి జుల�

    మీరు ఒంటరిగా లేరు.. మీతో మేమున్నాం: పిల్లల ఆత్మహత్యలు తగ్గించే కార్యక్రమం

    July 19, 2020 / 07:12 AM IST

    కేరళలో మార్చి 25వ తేదీన కోవిడ్ -19 లాక్‌డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి కనీసం 66 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మొబైల్ ఫోన్‌ల వాడకం కోసం తల్లిదండ్రులు తిట్టడంతో కొందరు, ఆన్‌లైన్ క్లాసులు తీసుకోవడంలో విఫలం కావడం వంటి వివిధ కారణాలతో మరికొందరు

10TV Telugu News