Home » LOCKDOWN
తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆన్లైన్ విద్యా బోధనపై కేంద్రం ఆదేశాలు జారీ చేసినా అది ప్రైవేటు స్కూల్స్ కు పరిమితమయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప�
కరోనాతో అంత ఆగమాగం..ప్రజల ప్రాణాలు తీయడమే కాకుండా..ఆర్థికంగా కోలుకోని దెబ్బ తీస్తోంది. ఎన్నో రాష్ట్రాలకు ఆదాయం లేకపోవడంతో సతమతమవుతున్నాయి. మొదట్లో లాక్ డౌన్ విధించడంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాలకు తీరని నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్రం
లాక్ డౌన్ సమయంలో పారవశ్య మాత్రల(ecstasy pills) కోసం భారీగా డిమాండ్ ఉండింది. గత కొన్ని నెలల్లో, విదేశాల నుండి పంపబడుతున్న అనేక ఈ విధమైన సరుకులను కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నాయి. నెదర్లాండ్స్ నుండి అక్రమ రవాణా చేస్తున్న పారవశ్య మాత్రలు కలిగిన రెండు అంత�
ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. చైన నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో ఉగ్రరూపం దాలుస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు, వైద్యులు శ్రమిస్తున్నారు. తొలుత వైరస్ ను కట్టడి చేసేందుకు
దేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసులు 8.5 లక్షలకు చేరుకోగా మళ్లీ దేశమంతా వివిధ నగరాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చెయ్యాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు, పూణేతో సహా పలు నగరాల్లోని అధికారులు వివిధ లాక్డౌన్ను తిరిగి అమలు చేయడానికి సన్
మార్చి నుంచి లాక్డౌన్ రెండు నెలల పాటు ఇంట్లోనే పని. వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడిన వారు ఆఫీసులుకు వెళ్లి మళ్లీ నార్మల్ జీవితాన్ని గడపగలరా.. పెరిగిపోతున్న ఒత్తిడి కారణంగా అడ్జస్ట్మెంట్ అనేది చాలా కష్టమైపోతుంది. సైకియాట్రిక్ కండిషన్ కారణం�
మనదేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం మార్చ్ నెలలో కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారతదేశం యొక్క లాక్ డౌన్ అమలు చేయబడిన విధానం దేశంలో వైరస్ వ్యాప్తికి మూలంగా మారిందట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ�
పేదరికం వారికి శాపంగా మారింది. పేద కుటుంబంలో పుట్టడమే వారి పాలిట శాపమైంది. పని కోసం, నాలుగు మెతుకుల కోసం తమ దేహాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పని కావాలంటే పడుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్ ఖండ్ ప్రాంత�
కోవిడ్ 19 వల్ల వచ్చిన లాక్ డౌన్ తో భారతదేశవ్యాప్తంగా 300 మిలియన్ల మంది విద్యార్థులను ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ తో స్కూల్స్, కాలేజెస్, యూనివర్శిటీస్ ఇలాఅన్ని విద్యాసంస్థలు మూత పడ్డాయి. దీంతో విద్యార్థుల కోసం ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించి
కంపెనీ పనిమీద ఢిల్లీ వెళ్లిన ఉద్యోగి సంస్ధ డబ్బు వాడుకున్నాడని అతడి పట్ల అమానుషంగా ప్రవర్తించింది యాజమాన్యం. కంపెనీ సొమ్ము వాడుకుని తిరిగి ఇవ్వడం లేదని కంపెనీ యజమాని ఉద్యోగిని కిడ్నాప్ చేసి ఇబ్బందులకు గురి చేశాడు. రెండు రోజులపాటు బంధించి,