Home » LOCKDOWN
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆఫర్ కు మించి సీఎం మమతా బెర్జీ.. వరాలు ప్రకటించారు. దేశ ప్రజలనుద్దేశించి ఫ్రీ రేషన్ అని చెప్పిన కాసేపటికే మమతా మరో ఆఫర్ ఇచ్చారు. ప్రధాని ఉచిత
రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాను రానా దగ్గుబాటి సమర్పణలో ఇటీవల ఓటీటీ నెట్ఫ్లిక్స్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే సినిమాను వచ్చే నెల(జూలై) 4న ‘ఆహా’లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సురేష్బాబు వెబి
‘సరిలేరు నీకెవ్వరు’లో ‘హి ఈజ్ సో క్యూట్, హి ఈజ్ సో స్వీట్’ అంటూ ఏ ముహూర్తాన మహేష్ బాబుని చూసి ఫ్లాట్ అయ్యి పాటందుకుందో కానీ కన్నడ చిన్నది రష్మిక ఇప్పుడు రియల్ లైఫ్లోనూ మహేష్ అండ్ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుత లాక�
హైదరాబాద్ నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించనున్నారా? 15 రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందా? ఇందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. జులై 3 నుంచి హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ విధించనున్నట్లుగా సమాచారం. రేపు(జూలై 1,2020) లేదా ఎల్లు�
లాక్డౌన్ సడలింపుల వల్ల రాకపోకలు పెరిగిపోవడం, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణ ప్రాంతాలకు వచ్చి వెళుతుండటంతో గ్రామీణ ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి పెరిగింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆయా రాష
కరోనా మహమ్మారి గురించి ప్రజలు భయపడుతున్నట్టే కనిపిస్తున్నా అలసత్వం కూడా ప్రదర్శిస్తున్నారు. అవసరం లేకున్నా బయటికొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కష్టంగా గడిపిన వారంతా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా విందులు,
దేశంలో కొవిడ్-19 వ్యాప్తి భయాందోళనలు సృష్టిస్తోంది. దాదాపుగా రోజుకు 20వేల కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకుండాపోవడం, లాక్డౌన్ సడలింపుల తర్వాత కూడా విచ్చలవిడి
హైదరాబాద్ లో 15రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. జులై 1న జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటమే దీనికి కారణం. ఎల్లుండి జులై 1న జరిగే క్
మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు మరోసారి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నెల పూర్తి వరకు లాక్ డౌన�
గత మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైపోంది. ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు. సామాన్యుల కంటే సెలబ్రిటీల పరిస్థితి చాలా నయం అనుకుంటుంటే.. మూలిగే నక్కమీద తాటికాయ పడిందన్న చందాన వారికీ కరోనా కష్టాలు తప్పడంలేదు. ఎలా అ�