Home » LOCKDOWN
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి(మే 19,2020) నుంచి
కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాల
కరోనా కల్లోలంతో..లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. కానీ ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని రామ్లీలా మైదానం వలస కార్మికులతో కిక్కిరిసిపోయింది. దీంతో భౌతిక దూరం మాటే లేదు. లాక్ డౌన్ నిబంధల్ని పట్టించుకునే పరిస్థితుల్
కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగలను తొలగించే పని ప్రారంభించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు వరుసగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇప్�
హలీమ్.. అంటే హైదరబాదీలకు ఎంతో ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రుచికరమైన హాలీమ్ లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. మహానగరమైన హైదరాబాద్లో హాలీమ్కు ఫుల్ మార్కెట్ ఉంటుంది. లాక్ డౌన్ అయినప్పటికీ అండర్ గ్రౌండ్ మార్కెట్లో హాలీమ్ సేల్స్ జోరుం�
తెలంగాణలో కరోనావైరస్ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలోనే అత్యధిక స్థాయిలో
కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మరోసారి
కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్తంభించింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి.
ఏపీలో లాక్ డౌన్ కారణంగా దాదాపు నెలన్నర రోజులుగా అన్నీ మూతపడ్డాయి. విద్యా సంస్థలు, థియేటర్లు,
భారత్ లో లాక్డౌన్ అమలు అనంతరం విమానాలు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే రోజురోజుకు కరోనా పెరుగుతున్న క్రమంలో విమాన సిబ్బంది వేసుకునే డ్రెస్సులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. విమాన సిబ్బంది వేసుకునే డ్రెస్ లకు బదులు