Home » LOCKDOWN
ఒక వైపు కరోనా కేసులు రోజు రోజుకు పెరుగూ జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరో వైపు కార్పొరేట్ స్కూల్స్ ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజుల దందాలు చేస్తున్నాయి. అంతేకాదు పూర్తిగా ఫీజులు చెల్లించాలంటూ పేరెంట్స్ కు మొబైల్స్ లో మెసేజ్ లు పెడుతున్
ఇక నుంచి బెంగళూరు సిటీలో ప్రతి ఆదివారం లాక్డౌన్ విధించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం యడ్యూరప్ప కరోనావైరస్ పరిస్థితిపై చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఆదివారాల్లో పూర్తిగా ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదని తప్పనిసర�
తమిళనాడులో లాకప్ డెత్ జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 9 గంటల తర్వాత షాపు తెరిచారనే కారణంతో ఒక కలప వ్యాపారిని తూతుక్కుడి పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి అరెస్టు విషయం విచారించేందుకు స్టేషన్ కు వెళ్లిన అతడి కుమారుడిని కూడా పో�
ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు
ఇంగ్లాండ్ లో జూలై 4 నుంచి పబ్బులు, రెస్టారెంట్లు, హోటెల్స్ రీఓపెన్ కానున్నాయి. ఈ మేరకు యజమాన్యాలు
లాక్డౌన్ నిబంధనలు పాటించని ఫంక్షన్ హాల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భోగారంలోని అన్నపూర్ణ ఫంక్షన్హాల్లో గురువారం (జూన్ 11, 2020) వివాహం జరిగింది. అయితే లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ మంది ఈ ఫంక్షన్లో పాల్గొన్నారు. విషయం త
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. విజయవాడలో 60 శాతం లాక్ డౌన్ విధించారు.
కరోనా తెచ్చిన లాక్ డౌన్ తో అమ్మాయిల ఆలోచనల్లో చాలామార్పులు వచ్చాయంట. సింగిల్ గా లేదా ఒంటరిగా ఉండే మహిళలు లేదా యువతుల ఆలోచనలపై లాక్ డౌన్ ప్రభావం గట్టిగానే ఉందట. లాక్ డౌన్ ముందు వరకు తన బాయ్ ఫ్రెండ్ గా ఉండేవాడు అందంగా ఉండాలని,పార్టీకి వెళితే అ�
దేశంలో లాక్డౌన్ విధించడానికి ముందు 29ఏళ్ల టిక్ టాక్ సెన్సేషన్ అర్మన్ రాథోడ్ ప్రతిరోజు ఉదయాన్నే 20 కార్లకు పైగా వాషింగ్ చేసేవాడు. తన చిన్నప్పటి నుంచి ఇదే పనిచేస్తు పొట్టపోసుకుంటున్నాడు.
లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా దైవ దర్శనానికి దూరమైన భక్తులకు త్వరలో గుడ్ న్యూస్ వినిపించనుంది.