Home » LOCKDOWN
నమ్మకంగా ఓటీపీలు అడిగి.. సర్వం ఊడ్చేస్తున్నారు. వద్దన్నా.. లోన్లు ఇప్పించి మరీ.. లూటీ చేస్తున్నారు. కేవైసీల పేరుతో మాయ చేసి.. డబ్బులు మాయం చేస్తున్నారు. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్లో ఊహించనంత దండుకుంటున్నారు. ఈ లాక్ డౌన్, కరోనా టైమ్లోనే.. వేలల్లో కే�
లాక్డౌన్ వలన సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన స్టార్స్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ చేయాలనుకుని చేయలేని పనులు, తమకు నచ్చిన పనులు చేస్తున్నారు. కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. కొందరు తమలోని కొత్త టా
వివాదాస్పద, సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్వర్మకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) వరుసగా రెండోసారి జరిమానా విధించింది. వర్మ తాజా చిత్రం ‘పవర్స్టార్’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకు జీహెచ్ఎంసీ సె�
Vodka తీసుకొంటే కరోనా రాదంటున్నారు Belarus president అలెగ్జాండర్ లుకాషెంకో. తనకు వైరస్ సోకిందని వెల్లడించారు. అయితే…కరోనా వైరస్ ను నిర్మూలించాలంటే…వోడ్కాకు మించిన డ్రగ్ లేదని ఆయన కొత్తగా వెల్లడిస్తున్నారు. పెద్ద పెద్ద క్రీడా కార్యక్రమాలను రద్దు చేయ
తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం వచ్చి ఇరుక్కపోయిన రష్యా యువతి అష్టకష్టాలు పడింది. చేతిలో డబ్బులు లేకపోవడం, లాక్ డౌన్ కొనసాగుతుండడం, విమానాలు లేకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. స్పందించిన కొందరు సహాయం చేశారు. విషయం త�
కరోనా వైరస్ ఇంకా గడగడలాడిస్తూనే ఉంది. భారతదేశంలో పాజిటివ్ కేసులు అధికమౌతూనే ఉన్నాయి. లక్షల వరకు కేసులు నమోదవుతుండడంతో అందరిలో కలవరం మొదలవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. మరోసారి లాక్ డౌన్ విధించే నిర్ణయాలు త
లాక్ డౌన్ పుణ్యమా అని ఎనిమిది వారాల్లో 50 బ్యాగులు లాండ్రీకి వేయాల్సి వచ్చిందని.. అంటోంది కోడీ. ఫేస్ బుక్ పేజిలో తన బాధను వెల్లబోసుకున్న కోడీకి మద్ధతుగా చాలా మంది తల్లులు నిలిచారు. అవి మడతపెట్టకుండా ఉంచితే ఓ పర్వతంలా తయారవుతుందని, అలా అని మడతప�
బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు సోనూ సాయం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాబు వెల్లడించారు. రైతు ఇద్దరి కూతుళ్ల చదువు బాధ్యతను తా�
భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 757 మంది మరణించడంతో మృతుల సంఖ్య 31వేల 358కి పెరిగింది. ద
కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది బిర్యానికే ప్రిపేర్ ఇచ్చినట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఫుడ్ డెలివరి చేసే సంస్థల్లో ఒకటైన Swiggy, నుంచి StatEATistics రిపోర్టు వచ్చింది. అందులో భారతీయులు తాము అభిమానిచే రెస్టారెంట్ల నుంచి బిర్యానీ తెప్�