Home » LOCKDOWN
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా.. వైరస్ సోకినవారి పరంగా భారత్ ఇప్పుడు బ్రెజిల్ను అధిగమించింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,632మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పుడు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 41 లక్షలు దాటింద�
దేశంలో కరోనా మహమ్మారి భయంకరమైన రూపంగా మారిపోయింది. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాపించాయి. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 86,432 కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,089 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా సోకి
food wastage in India కరోనా..కారణంగా..ప్రజల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు వేస్ట్ ఫుడ్ బాగా మిగిలేది. కానీ..ప్రస్తుతం ఆ సీన్ కనిపించడం లేదు. ఆహార వృథా తగ్గించేస్తున్నారు. రెస్టారెంట్లు మూసివేయడం, పెళ్లిళ్లు, విందులు, వినోదాలు లేకపో
తాషా డేవిస్, 28 బరువు పెరిగానని అనుకుంది. లాక్డౌన్ సమయంలో ఎక్కువగా తినడమే దీనికి కారణమని భావించింది. సెప్టెంబర్ 1 మంగళవారం ఉదయం హాస్పిటల్కు వెళ్లి చెక్ చేసుకున్న గంటలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తెల్లవారుజామున 3గంటల సమయంలో కడుపునొప్పి వస్�
భారతదేశంలో కరోనావైరస్ సంక్రమణ కేసులు క్రమంగా పెరిగిపోతూ ఉండగా.. ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 83 వేల 341 కొత్త కరోనా కేసులు రాగా.. ఇదే సమయంలో 1096 మంది చనిపోయారు. భారతదేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 39 లక్షలకు చేరుకోగా, కరోనా కార�
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తీవ్రస్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్లలో, కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గింది. అయితే ఘోరమైన కరోనా వైరస్ భారతదేశంలో మాత్రం వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 69,921 కేసులు �
కేరళ అంటే భూతల స్వర్గమే. ప్రకృతి మాత ఒడిలాంటి కేరళలో రిసార్ట్స్ సంగతి చెప్పనక్కర్లేదు. చూపు తిప్పుకోనివ్వవు. డబ్బులుండాలే గానీ స్వర్గమే భూమిపైకి దిగివచ్చిందా? అన్నట్లుగా ఉంటాయి. అక్కడి స్విమ్మింగ్ పూల్స్ గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. అటు�
మేఘాలయాకు చెందిన యువతి లాక్డౌన్ సమయంలో మూడు నెలల పాటు కొలీగ్ ఇంట్లో చిక్కుకుపోయింది. ఈ సమయంలో ఆమెను టార్చర్ పెట్టి వేధింపులకు గురి చేశారు. జనవరిలో ఆ యువతికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో షిల్లాంగ్ నుంచి ఢిల్లీకి వెళ్లింది. ప్రభుత్వం క�
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలోని చాలా దేశాల్లో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. అమెరికాలో రెండు వారాల క్రితం కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ రీఓపెన్ చేయగా మరోసారి కరోనా తన ప్రతాపాన్ని చూపెట్టింది. ఈ క్రమంలో భారత్ సెప్టెంబర్ 1 నుంచి స్కూల్
కరోనా వైరస్ మహమ్మారి ఇండస్ట్రీలన్నింటినీ మూతపడేలా చేసింది. ఆ సమయంలోనూ పనిచేసిన వారున్నారు. వర్క్ ఫ్రమ్ హోంలు చేసుకున్న వారి మాట అటుంచితే.. డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా కూడా కష్టపడింది. ఇదిలా ఉంటే కొన్ని సర్వేల ప్రకారం..