Home » LOCKDOWN
భారతదేశంలో లాక్ డౌన్ మళ్లీ కొనసాగిస్తారా ? మే 03వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందానే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ కట్టడి చేయాలంటే ఎలాంటి పద్ధతులను అవలింబిస్తుందనేది తెలియరావడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ �
అయిదు వారాల కఠిన లాక్ డౌన్ తర్వాత కరోనా వైరస్ ను ఖతం చేయాలన్న తన లక్ష్యాన్ని న్యూజిల్యాండ్ సాధించింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి కివిస్..దాదాపుగా బయటపడింది. వేగంగా స్పందించడం,నాయకత్
కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై మామూలుగా లేదు. కంటికి కనిపించని ఈ శత్రువు జీవితాలను చిన్నాభిన్నం చేసింది. దేశాల ఆర్థిక వ్యవస్థలను అంధకారంలోకి నెట్టింది. దేశాలవే కాదు ప్రజల ఆర్థిక పరిస్థితులూ దిగజారాయి. చాలామంది రోడ్డున పడే పరిస్థితి వచ�
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొ
కోవిడ్ 19 కేసులు రోజు రోజుకు పెరగటం తగ్గటం లేదు. ఈ వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో మన దేశంలో కూడా గత నెలరోజులుగా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ లాక్ డౌన్ తో దిగ్గజ సంస్ధలు అన్ని కూడా మూతపడ్డాయి
కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మే 2వ తేదీన ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్
సంగారెడ్డి జిల్లా కందిలో ఉద్రిక్తత నెలకొంది. ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. తమను స్వగ్రామాలకు పంపాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో ప్రపంచ వ్యాప్తంగా రవాణావ్యవస్థ సంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రముఖ క్యాబ్ సర్వీసింగ్ సంస్థ ఊబర్ కూడా తీవ్రంగా నష్టపోయిన ఈ సమయంలో…7ఏళ్లుగా ఊబర్ లో సేవలందిస్తున్న ఫామ్ తన CTOపదవి నుంచి వైదొలిగారు.
దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ పండ్లు మరియు కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండికి చెందిన 11మంది వ్యాపారులకు కరోనా వైరస్ సోకినట్లు తేలిందని డిస్ట్రిక్ మెజిస్ట్రేల్(నార్త్)దీపక్ షిండే తెలిపారు. వ్యాపారులు మండికి డైరక్ట్ గా కనెక్ట
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమల్లో ఉండి నెల రోజులు దాటింది. నెల రోజులుగా మందు దొరక్కపోవడంతో మద్యానికి బానిసైన వాళ్లు అల్లాడిపోతున్నారు. కొందరు మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్�