Home » LOCKDOWN
కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా సహా అగ్రదేశాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. భారత వృద్ధి రేటుపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడనుంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత వృద్ధి రేటు అంచనాలను ఈ
కరోనావైరస్ సంక్షోభం మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించలేకపోవడంతో….ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా 10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలని ఢిల్లీ సర్కార్ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా అన
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మృత
ఛార్మి షేర్ చేసిన లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో లాక్ డౌన్ ముగిసిన తర్వాత టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత రెండు వారాల సమయం ఇచ్చి పరీక్షలు పెడతామన్నారు. త్వరలోనే �
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేదలను వినూత్నంగా ఆదుకున్నారంటూ వీడియో వైరల్..
లాక్డౌన్ పొడిగింపుతో దేశంలో ఆకలి కేకలు మిన్నంటాయి. ముఖ్యంగా నిరు పేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపూట కూడా తిండి దొరకని పరిస్థితి ఉంది. ఈ కష్ట సమయంలో పలు రంగాలకు చెందిన వారు ముందుకొచ్చారు. చేతనైనా సాయం చేస్తున్నారు. నిర�
మెగాస్టార్ చిరంజీవి మనవరాలు నవిష్కతో సందడి చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది..
కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్.... హైదరాబాద్ సిటిలోని గాలి నాణ్యతపై మాత్రమే కాకుండా, నగరంలోని అతి ముఖ్యమైన ‘వాటర్మార్క్’లలో ఒకటైన హుస్సేన్ సాగర్ మీద కూడా సానుకూల ప్రభావాన్న
కరోనా వైరస్ కట్టడి చేయటానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తొంది. దీంతో అనేక కుటుంబాల్లో కుటుంబాల్లో చిచ్చు మొదలైంది. భార్యా, భర్తల మధ్య సఖ్యత లోపించి చీటీకి మాటికి తగువులాడుకోవటం….భర్తల వేధింపులతో పోలీసులను ఆశ్రయి�