Home » LOCKDOWN
కరోనావైరస్ డ్యూటీలో ఉన్న పోలీసునంటూ వీరంగం చేయడమే కాకుండా పాల ప్యాకెట్ కోసం బయటికొచ్చిన వ్యక్తిని చితకబాదాడో వ్యక్తి. అతనికి తోడుగా మరో వ్యక్తి చేరడంతో ఇద్దరి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లోని నరోడా ప్రాంతంలో జరిగింది. బా�
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నడుస్తుంది. ఈ లాక్డౌన్తో అన్ని ఆసుపత్రులలో రక్త నిల్వలు తగ్గాయి. రక్తదాతలు బయటికి వచ్చే వీలు లేకపోవడంతో.. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు.. ఇలా ఎందరో రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
అస్సాంలోని ధెమాజీ జిల్లాలో ఓ యువతి దేశీవాలీ పడవలో ఓ బాబుకు జన్మనిచ్చింది. COVID-19 లాక్డౌన్ కారణంగా ట్రాన్స్ పోర్ట్ లేకుండాపోయింది. దీంతో ఉదయ్పూర్ మేచకీ ప్రాంతం నుంచి గర్భిణీని తీసుకుని బయల్దేరారు. ఆ సమయానికి పక్కనే ఉన్న పఖోరిగిరీ సపోరా ప్రాం
ముంబై నుంచి అలహాబాద్ వెళ్లడానికి ఎటువంటి అనుమతులు లేకుండానే చేరుకున్నాడు ఓ వ్యక్తి. 25 టన్నుల ఉల్లిపాయలు కొనుక్కుని రోడ్డెక్కాడు. అలహాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామానికి చేరుకోవ
కరోనా పీడ ఎప్పుడు విరగడవుతుంది ? ఈ లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? లేదా ? ఎత్తివేస్తే ఎప్పుడు తీసేస్తారు ? రోడ్లపై ముందటి రోజుల్లగా తిరగుతామా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కొద్ది రోజుల్లో సమాధానం రానుంది. ప్రస్తుతం భారతదేశంలో లాక్ డౌన్ మే 03 వరకు కొ
వరుస ప్రకృతి ప్రకోపాలు, సంక్షోభాలతో తల్లడిల్లే కేరళ...ఇప్పుడు కరోనా విలయం, లాక్డౌన్ తో భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆర్థికవేత్త, కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ శనివారం(ఏప
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ పబ్ యాజమాన్యం లాక్ డౌన్ రూల్స్ ను బ్రేక్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తోంది. సమాచారం తెలుసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం (ఏప్రిల్ 25, 2020) పబ్ పై దాడులు చేశారు. 15 లక్షల విలువైన మ�
మీరు మటన్ ప్రియులా. మటన్ బాగా తింటారా. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అని లాగించేస్తున్నారా. అయితే జర జాగ్రత్త. ఓసారి మటన్ కొనేముందు చెక్ చేసుకోండి. మీరు తింటున్నది మటనో కాదో తెలుసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు తింటున్నది మటన�
లాక్ డౌన్ ఉల్లంఘించవద్దు అంటూ ప్రభుత్వాలు,మీడియా సంస్థలు ఎంత మొత్తుకుని చెబుతున్నా అవేమీ పట్టికోకుండా రోడ్లపై జాలీగా తిరుగుతున్నారు కొందరు ఆకతాయిలు. మొఖానికి మాస్క్ లేకుండా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై బైక్ వేసుకుని సరదగా తిరుగు�
కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ చర్యలు ముమ్మరం చేశాయి. అకారణంగా రోడ్లపైకి వస్తున్నవారిని కట్టడి చేయడానికిక పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిని కట్టడి చేయడానికి మిమిక్