Home » LOCKDOWN
లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్యం షాపులు బంద్ అయ్యాయి. దీంతో మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యం దొరక్క పిచ్చోళ్లు అవుతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. డబ్బున్న వాళ్లు బ్లాక్ లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఏదో
కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని షాపులు బంద్ అయ్యాయి. మద్యం షాపులు కూడా మూతబడ్డాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. అయినా ప్రజల ఆరోగ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఆ ఆదాయా�
కరోనా వైరస్ భయంతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవలసని జాగ్రత్తల్లో భాగంగా..... ఇతర వ్యక్తులు తాకిన ఉపరితలాలను.. �
కరోనా వైరస్ లాక్ డౌన్ మరియు సంబంధిత అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో విద్యాసంవత్సరం(academic year)కూడా ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం రెండు నెల
క్రికెట్ లో బాల్ టాంపరింగ్ తీవ్రమైన నేరం. బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికితే కఠినంగా శిక్షిస్తారు. బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికిన కొందరు తమ కెరీర్ ను కోల్పోయారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బ�
లాక్ డౌన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ కారణంగా మనుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా వలస కూలీలు, నిరు పేదలు. ఉపాధి లేక ఆదాయం లేక తినడానికి తిండి కూడా కరువైంది. రోజంతా కష్టపడి పని చేస్తేనే వారి కడుపులు నిండుతాయి. నాలుగు వేళ్లు
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ముందు ముందు మరిన్ని వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపనుంది. కాగా, కరోనా వైరస్ కట్�
దేశంలో లాక్ డౌన్ సమయంలో క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించారంటూ 6 నెలల పసికందు, 2 ఏళ్ల వయస్సు పిల్లాడిపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్కాశి జిల్లాలోని రెవెన్యూ పోలీసులు క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన కింద మొత్తం 51 మందిపై కేసు నమోదు చేశార
ప్రాణం ఎంతో విలువైంది. కానీ కొందరికి దాని విలువ తెలియడం లేదు. అకారణంగా ప్రాణం తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలు, తగాదాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని సంఘటనల్లో ఆత్మహత్యలక
దిశ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఉరి శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నీచులు దురాఘతాలకు ఒడిగడుతున్నారు. లాక్ డౌన్ సమయంలోనూ దేశంలో ఎక�