Home » LOCKDOWN
పాపులర్ బాలీవుడ్ సీరియల్ నటి పూజా బెనర్జీ, కునాల్ వర్మ వివాహబంధంతో ఒక్కటయ్యారు..
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నారు. కాగా లాక్ డౌన్
లాక్డౌన్ వేళ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటి పనులు, వంట పనుల్లో బిజీ అయిపోయారు..
దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది. కారణం లేకుండా అనవసరం గా రోడ్లపైకి వచ్చిన వారి పట్ల పోలీసులు కొన్నిచోట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే కొంత మంది పోలీసుల ఓవరాక్షన్ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోంది. కేరళ�
ప్రజలందరికోసం కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్ మహేష్ బాబు..
గురువారం(ఏప్రిల్-16,2020)విడుదలైన దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా ఘన విజయం సాధించింది. కరోనా పోరాటంలో అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్పందనకు ప్రజల ఆమోదంగా ఈ విజయాన్ని చూడవచ్చు. దక్షిణ కొరియా �
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ (ఏప్రిల్ 19, 2020) భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం జరుగనుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చాలా విషయాల్లో తాను విభేధిస్తానని,కానీ ఫైట్ చేయడానికి ఇది సరైన సమయం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని,లాక్ డౌన్ అనేది ఓ పాస్ బటన్ లాంటిదని రాహు