Home » LOCKDOWN
సినీ హీరో రామ్ చరణ్ తెలుసా అంటూ బాలుణ్ణి ప్రశ్నించిన తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్..
అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విషయంలో అమెరికా స్పందిన తీరు ఆలస్యం ఖరీదు అక్కడ దాదాపు 7లక్షల కరోనా కేసులు,34 వేలకు పైగా మరణాలు నమోదవడం. ఇటువంటి తరుణంలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టిందని,తాము పీక్ స్టేజీ దాటిపోయ�
కరోనా వైఫల్యాలను లాక్డౌన్ తో కవర్ చేసే ప్రయత్నం చేసింది చైనా. కానీ, ఎంత దాచిన రహాస్యాలు దాగవు కదా.. చైనా గుట్టు బయటపడింది.. డ్రాగన్ ఎంత దాచాలని ప్రయత్నించినా అసలు రహాస్య పత్రాల రూపంలో వెలుగులోకి వచ్చాయి. చైనా వైఫల్యాల కారణంగానే ఈ రోజు ప్రపం�
ఆ కుర్రాడు బీటెక్ చదువుతున్నాడు. చక్కగా చదువుకుంటూ, బుద్ధిగా క్లాస్ బుక్స్ తో కాలక్షేపం చేయాల్సిన వయసు. ఇలాంటి వయసులో అతడు దారితప్పాడు. లాక్ డౌన్
కరోనావైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ గురువారం కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. కరోనా హాట్ స్పాట్ గా ఉన్న కలబుర్గిలోన�
కరోనా వైరస్ అంటించిన పాపం ఊరికే పోతుందా? చైనాలోని వుహాన్ సిటీలో అతిపెద్ద ఫుడ్ వెట్ మార్కెట్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తితో వుహాన్ సిటీకి తాళం పడింది. లాక్ డౌన్ దెబ్బకు వెట్ మార్కెట్లు మూతపడ్డాయి. వైరస్ రాక ముందు కస్టమర్ల
కరోనా వైరస్ నివారణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతో శుభకార్యాలు, పెళ్లిళ్లు కూడా
కరోనా వైరస్ నేపథ్యంలో భారత్.. దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. వైరస్ కేసులు పెరుగుతుండటంతో మే3, 2020 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల కార్మికులతో సహా పల�
లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కష్టకాలంలో రూ.10వేలు ఆర్థిక సాయం అందించనుంది.
కరోనా క్రైసిస్ చారిటీకి రెండు లక్షలు విరాళమిచ్చిన కాజల్ అగర్వాల్..