Home » LOCKDOWN
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. 200కు పైగా దేశాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గుడుపుతున్నారు. రోజురోజుకు కొత్త కేసులతో పాటు
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విధించిన లాక్ డౌన్ కు నేటి నుంచి పాక్షిక మినహాయింపులు అమలులోకి రాబోతున్నాయి. పరిస్థతిని సమీక్షించిన కేంద్రం కొన్ని నిబబంధనలతో పలు రంగాలకు మినహాయిపులు ఇచ్చింది.
కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. లాక్ డౌన్ కారణంగా దేశంలో కొన్నిచోట్ల ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా తమ ధాన్యాగా
కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పరిశ్రమలు మూతబడ్డాయి. పనులు నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి కరోనా వైరస్ తీవ్రత
కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తోంది. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇంతవరకు వ్యాక్సిన్
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి పనులు లేకపోవడంతో ఆదాయం
కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి విధించిన లాక్డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. క్యాబినెట్ మీటింగ్ అనంతరం ప్రగతి భవన్ వేదికగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కిరాయి ఇళ్లలో ఉండే వారి చెల్లింపులపై వివరణ ఇచ్చారు.
కరోనా వైరస్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నంగా స్పందిస్తున్నారు. కరోనా వైరస్ పై లాక్ డౌన్ నుంచి మొదలుకుని సడలింపు వరకు..తీసుకుంటున్న చర్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే నోటి తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని దానిని అడ్డుకోవాలంటే నాలుక కోసేసుకోవాలనుకున్నాడో యువకుడు. అనుకున్నట్లుగానే నాలుకను కోసి కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశానికి తన వంతు సాయం చేశానని చెప�