Home » LOCKDOWN
ఈ లాక్డౌన్తో మనం, సెలబ్రెటీలు అందరు ఇళ్లకే పరిమితం. మనకు లాక్డౌన్ అంటే ఇబ్బందికాని… సెలబ్రిటీలదేముంది? పెద్ద పెద్ద బిల్డింగ్లు…సర్వహంగులు..అసలు ప్రపంచమే వాళ్ల ఇంటిలో ఉంటుంది. ఈ సంగతితెలిసినా, మా తారాలోకం ఎలా ఉందోనని అభిమానులు తెగ ట
ఓవైపు కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటూనే మరోవైపు కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు ఏపీ సీఎం జగన్. వైరస్ వ్యాప్తి నియంత్రణకు పకడ్బందీ
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు కా
లాక్ డౌన్ (మే 3, 202) వరకు అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది.
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కులాలు అడ్డంకిగా మారాయి. పెద్దలు వారి ప్రేమ పెళ్లికి నో చెప్పారు. దీంతో
లాక్ డౌన్ వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసాలకు తెగబడుతున్నారు. జస్ట్ ఒక్క క్లిక్ తో లక్షలు దోచుకుంటున్నారు. జనాల వీక్ నెస్ ను మంచిగా క్యాష్
యావత్ ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం లాక్ డౌన్ అని ప్రపంచంలోని అన్ని దేశాలు ముక్త కంఠంతో చెప్పాయి. అంతేకాదు లాక్ డౌన్
కరోనా వైరస్ నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్చి 24 నుంచి దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచీ ఓ ఇంజినీర్ మధ్యప్రదేశ్లోని గుహలో ఉంటున్నట్లు ఆదివారం(ఏప్రిల్-19,2020)సాయంత్రం రైసన్ జిల్లా కనుగొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసే నవీ ముంబైకి �
కరోనా నివారణకు విధించిన లాక్ డౌన్ వల్ల పేదలకు పస్తులు తప్పడం లేదు. ఆకలి తీర్చే నాథుడు లేక రోజుల తరబడి ఉపవాసం ఉండలేక కొంతమంది చిన్నారులు కప్పలను తింటున్నారు.
లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అనసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు.