Home » LOCKDOWN
ప్రస్తుతం దేశమంతటా లాక్డౌన్ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అలాగే ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్ ట్రెండింగ్
:ప్రస్తుతం టాలీవుడ్లో ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్ ట్రెండింగ్లో ఉంది. లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న సినీ ప్రముఖులు తమ భార్యలకు వంట పనిలోనూ, ఇంటి పనిలోనూ సహాయ పడాలన్నదే ఈ ఛాలెం
ఇంటిపక్కనే ఉన్న పాన్ షాప్ యజమాని అడిగినప్పుడు పాన్ మసాలా ఇవ్వలేదని దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఏప్రిల్ 14నే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో
టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్ మరోసారి తన గొప్ప మనసును, వితరణను చూపించారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న రెండు వేల కుటుంబాలకు నిత్యావర వస్తువులను అందజేసి
లాక్డౌన్ నేపథ్యంలో రక్తం దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వారిని ఆదుకోవడం మన బాధ్యత అని మెగాస్టార్ చిరంజీవి పిలువునివ్వగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు స్వచ్ఛందంగా రక్త దానం చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో తనకు �
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందకుగానూ యాంకర్ అకుల్ బాలాజీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు..
సీఎం పగ్గాలు చేపట్టిన దాదాపు నెల రోజులకు మధ్యప్రదేశ్ మంత్రివర్గాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తరించారు. మంగళవారం ఉదయం రాజధాని భోపాల్ లో రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐదుగురు నూతన మంత్రులతో గవర్నర్ లాల�
సినీ నటి రాధికా ఆప్టేకు బోల్డ్ యాక్ట్రస్ గా గుర్తింపు ఉంది. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు అస్సలు తగ్గదు. పాత్ర ఏదైనా సై అంటుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా
కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సింగపూర్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో,సిటీలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు పాక్షిక్ష లాక్ డౌన్ ను జూన్-1,2020వరకు పొడిగించాలని సింగపూర్ నిర్ణయించింది. మే-4న లాక్డౌన్ పూర్తి కావాల్సి ఉన్నా మరో �
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వినూత్న ఛాలెంజ్ విసిరారు..