Home » LOCKDOWN
దేశ రాజధాని న్యూఢిల్లీలో రోజు రోజుకు కోవిడ్ 19 కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని 79 కంటైన్ మెంట్ జోన్లలో ఉన్నవారికి వేగంగా కోవిడ్ 19 పరీక్షలను నిర్వహించటం కోసం పోలీసులు ఖైదీలను తీసుకువెళ్లాటానికి ఉపయోగించే 25 వ్యాన్లను మెుబైల్ ల్య�
స్పెయిన్ లో ఓ మహిళ నడిరోడ్డుపై హంగామా చేసింది. కరోనాతో జనం బయటకు రావడానికే భయపడుతుంటే, ఆ మహిళ మాత్రం బరితెగించింది. రోడ్డుపైకి వచ్చిన ఒంటిమీదున్న
అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ కారణంగా రేపు జరగనున్న తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనలేని పరిస్థితి ఉ�
కర్ణాటకలో మే-3వరకు లాక్ డౌన్ యథావిధిగా జరుగుతందని,ఎటువంటి సడలింపులు ఉండబోవని యడియూరప్ప ప్రభుత్వం సృష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి సడలింపులు ఉండకూడదని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. కర్ణాటకలో ఇప్పటివ
కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో జర్మనీ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. అయితే 145,742 కేసెులు ఉన్నప్పటికీ కేవలం 4వేల 642మరణాలు మాత్రమే జర్మనీ నమోదయ్యాయి. అంతేకాకుండా జర్మనీలో 91,500 మంది రికవరీ అయ్యారు. ఇంకా 49600 మంది కరోనాతో పోరాడుతున్నారు. వారిలో కూడా 2889 �
మిమ్మల్నందర్నీ మిస్ అవుతున్నా.. అతిత్వరలోనే అందరం మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నా- మెగాస్టార్ చిరంజీవి..
ప్రస్తుతం దేశమంతటా కరోనా వైరస్ మహమ్మారి భయం నెలకొంది. ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ మహమ్మారి దాడి చేస్తుందో
లాక్డౌన్లో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం. ఈటైంలో కొంతమంది సోషల్ మీడియాలో,టీవీ షోలతో టైమ్ పాస్ చేస్తుంటారు. మరి కొంతమందేమో ఒంటరిగా, బోర్ ఫీలవుతుంటారు? ఇంకొంత మంది ఈ టైంను ఎలా యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. వీళ్లకోసమే ఇంట్లో ఉండే, మీ స్కిల్స్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు జాలర్లు గుజరాత్ లో చిక్కుకుపోయారు. వలస వెళ్లిన 5 వేల మంది జాలర్లు అక్కడే చిక్కుకుపోయారు.
కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఉల్లంఘించకూడదని కేంద్రప్రభుత్వం సృష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రాలు తమ సొంత కార్యకలాపాలను అనుమతించడం చేయకూడదని తెలిపింది. క�