LOCKDOWN

    Lockdown: రేషన్ కోసం క్యూలో నిలబడి చనిపోయిన మహిళ

    April 18, 2020 / 02:28 PM IST

    లాక్‌డౌన్ సమయంలో ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ తీసుకోవడానికి వచ్చిన మహిళ అక్కడే ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్ లోని బడౌన్ జిల్లాకు చెందిన 35ఏళ్ల యువతి రేషన్ కోసం క్యూలో నిల్చొంది. శనివారం హాస్పిటల్ వద్ద రేషన్ ఇస్తున్నారని

    Air India రెడీ.. మే 4 తర్వాతకు టిక్కెట్ బుకింగ్స్

    April 18, 2020 / 01:34 PM IST

    Air India శనివారం కీలక ప్రకటన చేసింది. దేశీయ ప్రయాణాలతో పాటు విదేశీ ప్రయాణాలకు మే 4నుంచి టిక్కెట్ బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. ‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సర్వీసులు ఆపేశాం. ప్రస్తుతం మే3 తర్వాత నుంచి దేశీ సర్

    వారే నిజమైన హీరోలు.. ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ వీడియో..

    April 18, 2020 / 11:57 AM IST

    లాక్‌డౌన్ వేళలో మన కోసం కష్టపడుతున్న డాక్టర్స్, పోలీసులు మరియు పరిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన హీరో అల్లరి నరేష్..

    థియేటర్లు రీ ఓపెన్ చేస్తానంటోన్న ట్రంప్

    April 18, 2020 / 11:54 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురువారం సంచలన ప్రకటన చేశారు. సినిమా థియేటర్లను మరి కొద్ది రోజుల్లోనే ఓపెన్ చేయనున్నామని ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా యూఎస్ ఎకానమీపై పెను ప్రభావం చూపించిన లాక్‌డౌన్ ఆర్థిక నష్టం నుంచి తేరుకోవాల�

    సెలబ్రిటీ పనిమనిషి కూడా సెలబ్రిటీనే!..

    April 18, 2020 / 09:27 AM IST

    పాపులర్ బాలీవుడ్ నటి అర్చన పురాన్ సింగ్ పనిమనిషి భాగ్యశ్రీ వీడియోలు వైరల్ అవుతున్నాయి..

    Lockdown ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క నెలకు రూ.6వేల కోట్ల నష్టం

    April 18, 2020 / 09:20 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌన్ భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రత్యక్ష పన్నుల రూపంలో రావాల్సిన రూ.6వేల కోట్లు నష్టం వచ్చిందని రెవెన్యూ శాఖ చెప్పింది. ప్రత్యక్ష పన్నులతో పాటు పరోక్షంగా రావాల్సిన పన్ను�

    LOCKDOWNలో ఇరుక్కుపోయిన భర్త.. 53ఏళ్ల అంధురాలైన వివాహితపై అత్యాచారం

    April 18, 2020 / 06:08 AM IST

    కరోనా భయంతో నాలుగు గోడల మధ్య ప్రాణాలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటే.. ఒంటరిగా ఉంటున్న 53 ఏళ్ల అంధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు ఆకతాయిలు. వృత్తి రీత్యా రాజస్థాన్ లో భర్త ఇరుక్కుపోయాడు. బ్యాంకు ఉద్యోగి అయిన మహిళ భోఫాల్ లోని షాపూరా ప్�

    సన్నీ లియోన్ డైపర్ మాస్క్ చూశారా!

    April 17, 2020 / 03:23 PM IST

    డైపర్‌తో ఫేస్ మాస్క్ వేసుకున్న సన్నీ లియోన్.. పిక్స్ వైరల్..

    విద్యార్ధుల కోసం…రాజస్థాన్ కు 200బస్సులు పంపిన యూపీ

    April 17, 2020 / 03:01 PM IST

    కరోనానేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్‌లోని కోటా కోచింగ్ సెంటర్లలో చిక్కుకుపోయిన 7,000 మంది విద్యార్థులను వెనుకకు తెచ్చేందుకు ఆగ్రా నుంచి 250 బస్సులను పంపించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సెండ్ అజ్ బ్యాక్ హోమ్ (మమ్మల్ని ఇంటికి పం

    కొడుకుతో టెన్నిస్ ఆడుతున్న సూపర్ స్టార్..

    April 17, 2020 / 01:25 PM IST

    హోమ్ క్వారంటైన్‌లో గౌతమ్‌తో కలిసి టెన్నిస్ ఆడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..

10TV Telugu News