Home » Lok Sabha
Income Tax Bill 2025 : గత ఫిబ్రవరిలో లోక్సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు, 2025ను కేంద్రం ఉపసంహరించుకుంది.
"అప్పట్లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సమయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాంటి కామెంట్లే చేశారు. మన పైలట్ అభినందన్ పాకిస్థాన్ ఆర్మీకి దొరికినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు" అని అన్నారు.
"కశ్మీర్లో పరిస్థితులు చాలా మారిపోయాయని కేంద్ర సర్కారు చెబుతోంది. కశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొన్నాయని మోదీ చాలాసార్లు చెప్పారు" అని అన్నారు.
"ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులు, వారి శిక్షకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నాం. ఈ ఆపరేషన్ మొత్తం 22 నిమిషాల్లో ముగిసింది" అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
లోక్సభలో 145, రాజ్యసభలో 63 మంది ఎంపీలు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై అభిశంసన నోటీసు సమర్పించారు.
వక్ఫ్ సవరణ బిల్లు ఉద్దేశం.. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంలో, నిర్వహించడంలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించడం. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ను మెరుగుపరచడం.
ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్ను రద్దు చేస్తామని తెలిపారు.
ఈ స్థాయీ సంఘంలో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉంటారని లోక్సభ సెక్రటేరియట్ తెలిపింది.
కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకే దేశం - ఒకే ఎన్నిక పేరుతో తేనున్న
రాజ్యాంగం 129వ సవరణ బిల్లు పేరుతో జమిలి బిల్లును లోక్ సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ప్రవేశపెట్టనున్నారు.