-
Home » Lok Sabha
Lok Sabha
మహిళా రిజర్వేషన్ బిల్లు.. నెక్ట్స్ ఏంటి?
Women Reservation Bill : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. అయితే, ప్రస్తుతం ఎన్డీయే సర్కార్ న్యూ ప్లాన్ ఏమిటి..? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
దేశ చరిత్రలో ఇదొక కీలక ఘట్టం, మహిళా బిల్లును వ్యతిరేకిస్తే సుదీర్ఘ కాలం శిక్షను అనుభవిస్తారు- ప్రధాని మోదీ
30ఏళ్ల ముందు ఆమోదం పొందాల్సిన బిల్లు.. ఇప్పుడు సభ ముందుకు వచ్చిందన్నారు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదని, ప్రజల కోసం తెచ్చిన బిల్లు అని మోదీ అన్నారు.
ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లు.. వైసీపీది మళ్లీ అదే టోన్.. నెక్స్ట్ ఏం జరగబోతోంది?
రాజధాని అంశంలో కొత్త పల్లవి అందుకున్నారు జగన్. అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ప్రతిపాదించారు. రాజధానికి ప్లాన్ బి పేరిట జగన్ కీలక వ్యాఖ్యలు చేసి చర్చకు దారితీశారు.
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం.. వైసీపీ వాకౌట్
రేపు రాజ్యసభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. దాంతో పాటు రాజ్యసభలో చర్చ జరుగుతుంది.
అనుకూలమా? వ్యతిరేకమా? రాజధాని అమరావతిపై పార్లమెంట్ సాక్షిగా వైసీసీ స్టాండ్ ఏంటి..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి..2024 ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్గా ఉండిపోయింది. ఇప్పుడేమే అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం అనే స్టాండ్ను తీసుకుంది.
2024 జూన్ 2 నుంచి కొత్త రాజధాని అమల్లోకి.. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టసవరణ బిల్లుపై అమిత్ షా కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి పేరును చేర్చాలని భారత ప్రభుత్వాన్ని ఏపీ కోరిందని, అమరావతిని రాజధానిగా చేర్చాలని ప్రతిపాదించారని తెలిపారు.
నియోజకవర్గాలు పెరిగితే ఏపీలో ఎవరికి లాభం? కూటమికి ప్లస్ అవుతుందా, వైసీపీకి ఎదురయ్యే సవాళ్లేంటి?
కేంద్రం నిర్ణయంతో ఏపీలో ఓవరాల్గా 88 అసెంబ్లీ సీట్లు.. 13 వరకు పార్లమెంటు స్థానాలు పెరుగుతాయ్. ఇది కూటమికి ప్లస్ కాగా.. వైసీపీకి సవాల్గా మారే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
లోక్సభ స్పీకర్పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం.. 10 గంటల పాటు చర్చ
No Confidence Motion : పార్లమెంట్ రెడో విడత సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.
Lok Sabha: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం
ఇంతకుముందే 119 మంది ఎంపీల సంతకాలను కాంగ్రెస్ సేకరించినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీపై దాడికి కాంగ్రెస్ ప్లాన్..? లోక్సభ వర్గాల సంచలన ప్రకటన
ఈ సమాచారం రావడంతోనే ప్రసంగించేందుకు మోదీ అందుబాటులోనే ఉన్నప్పటికీ సభను వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారని లోక్ సభ వర్గాలు పేర్కొనాయి.