-
Home » Lok Sabha
Lok Sabha
G Ram G: జీ రామ్ జీ బిల్లుకు లోక్సభలో ఆమోదముద్ర.. ఇకపై ఎంజీఎన్ఆర్ఈజీఏ ఉండదు..
ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధిని కల్పిస్తుందని, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న మహాత్మా గాంధీ కలను సాకారం చేస్తుందని కేంద్ర సర్కారు చెప్పింది.
వారికి వందేమాతరం గేయం చిరాకు తెప్పిస్తుందని నెహ్రూ భావించారు: లోక్సభలో మోదీ
“ఇప్పుడు వందేమాతరం మహిమను పునరుద్ధరించే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కోల్పోవద్దు” అని మోదీ సభకు చెప్పారు.
ఆఫీసు అయిపోయాక, సెలవు రోజుల్లో బాస్, కంపెనీ వాళ్లు ఫోన్లు చేసి చావగొడుతున్నారా?.. ఇక నుంచి కుదరదు.. కేంద్రం కొత్త బిల్లు
Right to Disconnect Bill 2025 : ఉద్యోగులకు గుడ్ న్యూస్. కీలక బిల్లు లోక్ సభ ముందుకు వచ్చింది. రైట్ టు డిస్కనెక్ట్ నబిల్లు -2025ను
నేడే ఉప రాష్ట్రపతి ఎలక్షన్స్.. బీఆర్ఎస్, బీజేడీ ఓటింగ్కి దూరం.. ఇప్పుడు ఇద్దరి బలాబలాలు ఇవే
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.
పార్లమెంట్లో రచ్చ.. కేంద్రం తెచ్చిన 3 బిల్లులు ఏంటి? అమిత్ షా మీద పేపర్లు విసిరేంతగా అందులో ఏముంది?
లోక్సభలో హోరాహోరీగా నినాదాలు చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ ముక్కలు విసిరారు.
ప్రధానిని కూడా తప్పించే బిల్లు.. ఏంటిది? ఇందులో ఏముంది? విపక్షాల అభ్యంతరం ఏంటి?
PM Removal Bill: కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ సరికొత్త బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు
బిగ్ బ్రేకింగ్.. ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ.. లోక్సభలో ఈ నెల 11నే కొత్త వెర్షన్ బిల్లు.. ఫుల్ డిటెయిల్స్..!
Income Tax Bill 2025 : గత ఫిబ్రవరిలో లోక్సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు, 2025ను కేంద్రం ఉపసంహరించుకుంది.
దేశం ఆశ్చర్యపోతోంది.. పాకిస్థాన్కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చింది: లోక్సభలో మోదీ
"అప్పట్లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సమయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాంటి కామెంట్లే చేశారు. మన పైలట్ అభినందన్ పాకిస్థాన్ ఆర్మీకి దొరికినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు" అని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ గురించి రక్షణ మంత్రి అన్నీ చెప్పారు.. ఇది మాత్రం చెప్పలేదు: లోక్సభలో ప్రియాంక గాంధీ
"కశ్మీర్లో పరిస్థితులు చాలా మారిపోయాయని కేంద్ర సర్కారు చెబుతోంది. కశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొన్నాయని మోదీ చాలాసార్లు చెప్పారు" అని అన్నారు.
ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో చర్చ.. భారత సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదన్న రాజ్నాథ్ సింగ్
"ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులు, వారి శిక్షకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నాం. ఈ ఆపరేషన్ మొత్తం 22 నిమిషాల్లో ముగిసింది" అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.