Home » Lok Sabha
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.
లోక్సభలో హోరాహోరీగా నినాదాలు చేశారు. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ ముక్కలు విసిరారు.
PM Removal Bill: కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ సరికొత్త బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు
Income Tax Bill 2025 : గత ఫిబ్రవరిలో లోక్సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు, 2025ను కేంద్రం ఉపసంహరించుకుంది.
"అప్పట్లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సమయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాంటి కామెంట్లే చేశారు. మన పైలట్ అభినందన్ పాకిస్థాన్ ఆర్మీకి దొరికినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు" అని అన్నారు.
"కశ్మీర్లో పరిస్థితులు చాలా మారిపోయాయని కేంద్ర సర్కారు చెబుతోంది. కశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొన్నాయని మోదీ చాలాసార్లు చెప్పారు" అని అన్నారు.
"ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులు, వారి శిక్షకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నాం. ఈ ఆపరేషన్ మొత్తం 22 నిమిషాల్లో ముగిసింది" అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
లోక్సభలో 145, రాజ్యసభలో 63 మంది ఎంపీలు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై అభిశంసన నోటీసు సమర్పించారు.
వక్ఫ్ సవరణ బిల్లు ఉద్దేశం.. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంలో, నిర్వహించడంలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించడం. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ను మెరుగుపరచడం.
ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్ను రద్దు చేస్తామని తెలిపారు.