Home » Lok Sabha Election 2024
లోక్సభ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. కొద్దిసేపు సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఎంపీ ఎన్నికల్లో పోలీసులు అసలైన తెలంగాణ పోలీసులు లాగా పనిచేశారని కితాబిచ్చారు. మెదక్ లో రఘునందన్ రావు గెలవడం సంతోషంగా ఉందని..
సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా అయిన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ చందర్ రెడ్డిపై డీకే అరుణ 3,410 ఓట్ల మెజార్టీ విజయం సాధించారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి విడత పోలింగ్ ముగిసింది. ఇవాళ మొత్తం 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఇప్పటి వరకు ఆరు విడతల్లో 28 రాష్ట్రాల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఏడో విడతలో ఎన్నికలు జరిగే 57 స్థానాల్లో ..
నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఒకే వ్యక్తి ఎనిమిది ఓట్లు వేసిన ఘటన అనంతరం ఓటర్ల గుర్తింపుకు సంబంధించి విధివిధానాలను కఠినంగా అనుసరించాలని యూపీలో ఎన్నికలు జరగాల్సిఉన్న జిల్లాల ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిల్లో మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. గత ఎన్నికల కంటే అత్యధిక మంది ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రముఖ సినీ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్ సభ స్థానానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట తన తల్లి ఆశా రనౌత్, సోదరి రంగోలి రనౌత్ ఉన్నారు.