Home » Lok Sabha elections 2024
బీజేపీ మెదక్, బీఆర్ఎస్ చేవెళ్ల టికెట్లను ఎందుకు ప్రకటించ లేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.
మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి పేరుని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు.
ఇప్పటివరకు 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది.
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో కొత్త పొత్తు పొడిచింది.
రెండు సభల్లో మోదీ చేసిన కామెంట్స్ తో తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పవర్ ఫుల్ పంచ్ లతో రెండు పార్టీలకు చెమట్లు పట్టిస్తున్నారు ప్రధాని మోదీ.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కేసీఆర్ ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు.
పలు పరిస్థితులు అంతిమంగా బీజేపీని మూడోసారి అధికారపీఠానికి దగ్గర చేస్తున్నాయి.
పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలకు సవాల్ గా మారాయి. ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ఏ పార్టీ పరిస్థితి ఎలా మారబోతోంది?
లోక్సభ ఎన్నికల్లో పోటీచేయబోయే తమ పార్టీ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు
BRS Candidates: సమష్టినిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపిక చేసి నలుగురు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.