Home » Lok Sabha elections 2024
చాలా రోజుల క్రితమే కూటమిగా 400, సొంతంగా 370 స్థానాలను గెలుపొందడమే ధ్యేయం అని ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం..
ప్రస్తుతం ఆమె బీజేపీ ప్రధాన కార్యదర్శి కావడంతో పార్టీ వ్యూహాలు, అంతర్గత అంశాలు పూర్తిగా తెలుసు. అలాంటి వ్యక్తి ముఖ్యంత్రి రేవంత్ ను కలవడంతో కమలనాథులు కంగారు పడుతున్నారు.
Lok Sabha Elections 2024: దీంతో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో అన్నది ఆసక్తి రేపుతోంది.
ఇప్పటికే తెలంగాణ నుంచి 9మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Lok Sabha Elections 2024: అదే విధానాన్ని లోక్సభ ఎన్నికల్లోనూ అనుసరిస్తోంది. గెలవగల అవకాశాలున్న అభ్యర్థులకే..
బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందనే టాక్ ప్రజల్లో స్టార్ట్ అయిందని కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, కలిసికట్టుగా పని చేయాలని నేతలకు సూచించారు కేసీఆర్.
ఈ నెల 10వ తేదీన కరీంనగర్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపైనా కేసీఆర్ చర్చించారు.
Lok Sabha Elections 2024: ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా అయినా.. పొత్తుల మార్గం కాషాయం పార్టీకి కలిసివచ్చే అంశమనే చెప్పొచ్చు.
తొలి జాబితాలో 195 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేశారు.
గురుదాస్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తనపై వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు.