Home » Lok Sabha Polls 2024
శివసేన చెప్పినట్లు ఇండి కూటమిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్పవార్..
దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా. నీ కొడుకు, అల్లుడు, బిడ్డకు .. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా.
Giddi Eswari : అదృష్టం అంటే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిదే… పాడేరు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న ఈశ్వరికి ఈసారి పోటీ నుంచి దాదాపు తప్పుకున్నట్లు అనుకున్నారంతా…. పొత్తుల్లో పాడేరును బీజేపీకి కేటాయిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో… మాజీ ఎమ�
రెండు పార్టీలకూ ఒకే సమస్య గుదిబండగా మారడంతో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
ఏపీ నుంచి 10 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై రేపు ప్రకటన చేసే అవకాశం ఉంది.
Lok Sabha Polls 2024 : లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమిళనాడు 15 మంది అభ్యర్థుల నాల్గో జాబితాను బీజేపీ విడుదల చేసింది. విరుద్నగర్ బరిలో నటి రాధిక శరత్ కుమార్ పోటీ చేయనున్నారు.
"పాంచ్ న్యాయ్" పేరుతో 5 అంశాలతో ముసాయిదా మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని..
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 82 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది.