Home » Lok Sabha polls
దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుందన్న విషయంపై ఇండియా టుడే-సీవోటర్ సర్వే నిర్వహించింది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో బీజేపీవైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ప్రధాని మోదీ పాప్య
దేశంలో త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. దాదాపు 3,000-3500 విస్తారక్ లను దేశంలోని పలు ప్రాంతాలకు పంపి, పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా ప్రణాళికలు వేసు�
మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ కు కసరత్తు చేస్తోంది. బీజేపీ సంకల్ప్ పాత్ర (మేనిఫెస్టో) రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అమేథీతో పాటు దక్షిణాది నుంచి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అంటే అవుననే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాహుల్
లూథియానా : ఓటర్ల జాబితాల్లో తప్పుల తడకలు కొనసాగుతునే ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరుగనున్న క్రమంలో ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ల జాబితా విషయంలో ఇద్దరు ఓటర్ల వయసు విషయంలో ఘోరమైన తప్పులు దొర్లాయి. ఓ ఓటరు వయస్సు 255 ఏళ్లట…మరో వృ�
కేంద్ర ఎన్నికల సంఘం 2019 సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మే నెలలో నిర్వహించనున్న JEE మెయిన్2, JEE అడ్వాన్స్డ్, CA పరీక్ష తేదీలపై స
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత ఆమె నడిపించిన పార్టీ అన్నాడీఎంకే నాయకత్వ లేమితో ఎన్ని ఇబ్బందులు పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికారంలో ఉన్న అన్నాడీఏంకేకు అప్పుడు మోడీ అండగా నిలిచాడంటూ తమిళనాడు మంత్రి చేసిన వ్యా�