Home » Lok Sabha polls
First Parliament session: సోమవారం మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఏపీ ఎంపీలు..
ఆరో విడత ఎన్నికల కోసం 1.14 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది ఈసీ.
లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు పుష్య నక్షత్ర సమయంలో ..
Vijayasai Reddy: సంధ్యా ఆక్వా కంపెనీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనని తెలిపారు. టీడీపీ నేతలతో వారికి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు.
BJP 100 Candidates List : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 100 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చేవారం రాబోయే తొలి జాబితాలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పేర్లను చేర్చనున్నట్టు సమాచారం.
బెంగాల్ లో కాంగ్రెస్ ఉనికిలో లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయానికి తాళం వేసి, ఆ పార్టీ నేతలు టీఎంసీ కార్యాలయంలో కూర్చోవాలని బీజేపీ ఎమ్మెల్యే అగ్ని మిత్ర పాల్ ఎద్దేవా చేశారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 26 విపక్షాలు కలిసి ఇండియా అనే పేరుతో మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో ఆప్ కూడా ఉంది. వాస్తవానికి ఇండియా కూటమి వద్ద ఒక ప్రతిపాదన ఉంది.
కొద్ది రోజుల క్రితం జరిగి గుజరాత్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలైంది. వాస్తవానికి ఆప్ పోటీనే కాంగ్రెస్ కే పెద్ద అడ్డంకి అయింది
లోక్ సభ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే మిగిలి ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతాయని ఆయా పార్టీల నేతల్లో భారీగా అంచనాలు ఉన్నాయని చెప్పారు. ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్ల�
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత టెలిస్కోప్ పెట్టి చూసినా కాంగ్రెస్ పార్టీ కనపడదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్