Home » Lok Sabha Speaker Om Birla
స్పీకర్ ఓం బిర్లాకు మిథున్ రెడ్డి అభినందనలు
పార్లమెంట్ లో జరిగిన ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.
ఎథిక్స్ కమిటీ విచారణ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సంచలన లేఖ రాశారు. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ తనను విచారణ పేరుతో వస్త్రాపహరణం చేశారని, అనైతికంగా, పక్షపాతంతో ప్రవర్తించారని మహువా ఆరోపించారు....
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ నెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓం బిర్లా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు సమావేశాల సన్నాహాల వంటి అంశాలపై ఆయన వివ�
నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిన తీరుపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.
జీవితంలో ఎలాంటి సమస్యకైనా భగవద్గీతలో పరిష్కారం ఉందంటున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఇంటర్నేషనల్ గీతా ఫెస్టివల్ లో పాల్గొన్నారు.
రేపటి నుంచి 3 రోజుల పాటు సిమ్లాలో స్పీకర్ల సద్ససు జరుగుతుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.
ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.
Parliament Canteen Sheds Subsidy : దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్ లో సభ్యులకు అందిస్తున్న రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. వార్షిక బడ్జెట్ ను కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. లోక్ సభ సెక్రటేరియట్ కొత్త ధరలతో కూ�
లోక్ సభ స్పీకర్తో వైసీపీ ఎంపీల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాను కోరినట్టు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అన్ని విషయాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పీకర్ చ