-
Home » Lok Sabha Speaker Om Birla
Lok Sabha Speaker Om Birla
స్పీకర్ ఓం బిర్లాకు మిథున్ రెడ్డి అభినందనలు
June 26, 2024 / 06:08 PM ISTస్పీకర్ ఓం బిర్లాకు మిథున్ రెడ్డి అభినందనలు
పార్లమెంట్ ఘటనలో నలుగురు అరెస్ట్.. మూడు రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తింపు..
December 13, 2023 / 03:57 PM ISTపార్లమెంట్ లో జరిగిన ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.
Trinamool MP Mahua Moitra : లోక్సభ స్పీకరుకు ఎంపీ మహువా మొయిత్రా సంచలన లేఖ
November 3, 2023 / 05:32 AM ISTఎథిక్స్ కమిటీ విచారణ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సంచలన లేఖ రాశారు. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ తనను విచారణ పేరుతో వస్త్రాపహరణం చేశారని,…
Lok Sabha: లోక్సభ స్పీకర్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. టీఆర్ఎస్ గైర్హాజరు
July 16, 2022 / 05:23 PM ISTలోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ నెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓం బిర్లా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు…
congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్సభ స్పీకర్కు కాంగ్రెస్ ఫిర్యాదు
June 16, 2022 / 11:30 AM ISTనేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిన తీరుపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.
Lok Sabha Speaker Om Birla: ‘ఏ సమస్యకైనా భగవద్గీతలో పరిష్కారం ఉంది’
December 11, 2021 / 09:02 PM ISTజీవితంలో ఎలాంటి సమస్యకైనా భగవద్గీతలో పరిష్కారం ఉందంటున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఇంటర్నేషనల్ గీతా ఫెస్టివల్ లో పాల్గొన్నారు.
Speakers Conference : రేపటి నుంచి 3 రోజుల పాటు సిమ్లాలో స్పీకర్ల సద్ససు
November 15, 2021 / 03:58 PM ISTరేపటి నుంచి 3 రోజుల పాటు సిమ్లాలో స్పీకర్ల సద్ససు జరుగుతుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.
YCP MP Vijayasai Reddy : స్పీకర్పై విజయ సాయిరెడ్డి ఫైర్
July 9, 2021 / 12:52 PM ISTఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.
పార్లమెంట్ క్యాంటీన్ : మటన్ బిర్యానీ రూ. 150, నాన్ వెజ్ బఫే రూ. 700
January 28, 2021 / 02:32 PM ISTParliament Canteen Sheds Subsidy : దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్ లో సభ్యులకు అందిస్తున్న రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. వార్షిక బడ్జెట్ ను కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న విషయం…
ఎంపీ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలి.. స్పీకర్కు వైసీపీ ఎంపీల ఫిర్యాదు
July 3, 2020 / 04:57 PM ISTలోక్ సభ స్పీకర్తో వైసీపీ ఎంపీల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాను కోరినట్టు వైసీపీ ఎంపీ విజయసాయి…