Home » lokayukta
వైద్యఆరోగ్యశాఖలో సాధారణ స్టోర్ కీపర్ ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడులు చేస్తే షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి. నెలకు కేవలం రూ.45వేల జీతంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో అష్ఫాక్ అలీ స్టోర్ కీపరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అలీ ఇంటి�
లంచం డబ్బు తీసుకుంటూ లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఓ ఉద్యోగి దాన్ని నమిలి మింగేసిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. మింగేసిన లంచం నోట్లను వైద్యులు తిరిగి కక్కించారు...
Ayyanna Patrudu : 100 మంది వైసీపీ నాయకులు 15 ట్రాక్టర్లు పెట్టి తెల్లవార్లు రంగు రాళ్లను తవ్వేసి తరలించారు.
బీజేపీ ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ మాదల్. అతడు రాష్ట్ర సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్గా ఉన్నాడు. ప్రశాంత్ లంచాలు తీసుకుంటున్నట్లుగా అతడిపై ఒక వ్యక్తి కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. అవినీతి కేసులన�
అవినీతి కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కర్ణాటక హైకోర్టు కూడా ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.
అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త మద్యం పాలసీ తీసుకొస్తుందని తాను ఊహించలేదన్నారు ఉద్యమకర్త అన్నా హజారే. కొత్త మద్యం పాలసీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను విమర్శిస్తూ అన్నా హజారే రెండు పేజీల లేఖ రాశారు.
ఆంధ్రాలో టికెట్ ధరలు ఓ మాదిరిగా ఉన్నా తెలంగాణాలో మాత్రం ప్రతి సినిమాకి, ఆఖరికి రీమేక్ సినిమాలకి కూడా అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఆ జీవోలని సవాల్ చేస్తూ.........
ఆంధ్ర ప్రదేశ్ నూతన లోకాయుక్తగా జస్టిస్ శ్రీ పి. లక్ష్మణ రెడ్డి ఆదివారం 2019, సెప్టెంబరు 15న ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, ఎపి లోకాయుక్తగా జస్టిస్ శ్రీ పి.లక్ష్మణరెడ్డ
ఏపీ లోకాయుక్త చైర్మన్ గా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో లక్ష్మణ్ రెడ్డి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల లోకాయుక్త చట్టా�
లోక్ పాక్ చట్టంపై మరోసారి కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే రెడీ అయ్యారు. మహారాష్ట్ర లోని రాలేగావ్ సిద్ధిలోని తన నివాసంలో మంగళవారం(జనవరి 30, 2019) నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రాల్లో లోకాయుక్త, క