Home » loksabha elections 2019
భువనగిరి జిల్లా ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తికాగానే భువనగిరి జిల్లాకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చింది. 182మంది అభ్యర్థులతో బీజేపీ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో ఏపీ లోక్ సభ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు గాను.. ఫస్ట్ లిస్ట్ లో 2 చోట్ల మాత్రమే అభ్యర్థులను అనౌన్స్ చే�
అమరావతి: మెగా బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో అన్నదమ్ములు బరిలో దిగారు. జనసేనలో చేరిన నాగబాబు నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగుతుండగా… ఇప్పటికే పవన్ గాజువాక, భీమవరం �
హైదరాబాద్: 2 రోజులే మిగిలి ఉంది. అంతా ఉరుకులు పరుగులు తీస్తుంటే.. కొందరు మాత్రం నింపాదిగా ఉన్నారు. మంచి ముహూర్తం ఉందిగా.. అప్పుడు చూసుకుందాంలే అంటూ.. ప్రచారంలో మునిగిపోతున్నారు. దీంతో.. ప్రారంభమై 3 రోజులైనా.. నామినేషన్లు పెద్దగా దాఖలు కాలేదు. పార్�
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఎలక్షన్లకు పెద్దగా సమయం కూడా లేదు. గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యూహలు రచించే పనిలో పడ్డాయి. అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు పెద్దగా సమయం లేకపోవడంతో