loksabha News

    ముగిసిన తొలిదశ : 55 శాతం పోలింగ్ 

    April 12, 2019 / 02:13 AM IST

    సార్వత్రిక ఎన్నికలలో భాగంగా 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోక్ సభ స్థానాలకు జరిగిన తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. చెదు

    వర్మకు చేదు అనుభవం

    March 25, 2019 / 01:28 AM IST

    తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే  వర్మకు చేదు అనుభవం ఎదురైంది. కొమరగిరి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనను.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

    గుడివాడ‌లో గెలిచేదెవ‌రు : కొడాలి నాని Vs దేవినేని అవినాష్

    March 18, 2019 / 10:28 AM IST

    టీడీపీ వ్యవస్థాపకుడు NTR ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. కృష్ణా జిల్లా గుడివాడకు ఉమ్మడి ఏపీలోనూ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ, వైసీపీ తరపున దిగ్గజాలు ఎన్నికల బరిలో తలపడుతుండటంతో ఇక్కడి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి ఏర్ప‌డింది. ఇక్కడ మొత్తం �

    ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం : మేనిఫెస్టోలపై నిషేధం

    March 17, 2019 / 02:52 AM IST

    లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌కు 48 గంటల్లోపు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించరాదని రాజకీయ పార్టీలకు EC ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 11, 18, 23, 29,  మే 06, 12, 19వ తేదీల్లో జరిగే పోలింగ్‌కు 48 గంటల్ల�

10TV Telugu News