Home » Loksabha Speeker
ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత వేటు వ్యవహారం మళ్ల తెరపైకి వచ్చింది. లోక్ సభ స్పీకర్ కు వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధ�