Home » love marriage
పాక్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ ప్రేమ కథ మలుపులు తిరుగుతోంది. భర్త, పిల్లలను వదిలి పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సుకు వెళ్లి అక్కడి తన ఫేస్బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న అంజూ బాగోతంపై ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ సంచలన �
ప్రేమకు హద్దులు లేవన్నది నిజం చేస్తున్నాయి కొన్ని ప్రేమ జంటలు.. దేశాల సరిహద్దులు దాటుకుని వచ్చి ప్రేమను గెలిపించుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్లో పరిచయం ప్రేమగా మారి ప్రియుడి కోసం పోలెండ్ నుంచి జార్ణండ్కు వచ్చింది అతని ప్రియురాలు. త్వరలో ఈ
సంతానం కలగకపోవడం, భవిష్యత్ లో పిల్లలు పుట్టరేమోనన్న మనస్తాపంతోపాటు అప్పులు అధికమవ్వడంతో దంపతులు మానసికంగా కుంగిపోయారు. ఈ నేపథ్యంలో జులై 8వ తేదీన దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
ప్రేమ పెళ్లి తెచ్చిన తంటా
పోలీసులు యువతి తండ్రి, ఆమె కుటుంబాన్ని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. యువ దంపతులను హత్య చేసినట్లు అంగీకరించారు. ఒకే ఇంటి పేరు ఉండటంతో వారి పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపిన డాకు హసీనా కేసులో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. లూథియానా నగరంలో రూ.8.4కోట్ల రూపాయలను దోపిడీ చేసి పారిపోయిన డాకు హసీనా అలియాస్ మన్దీప్ కౌర్ చేసిన ప్రతిజ్ఞ ఆమెను పోలీసులకు పట్టించింది....
హన్మకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన వధువు, వరంగల్ కు చెందిన వరుడు కరీంనగర్ జిల్లాలోని కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు.
అతనికి 22.. ఆమెకు 48.. ఆమె అతనికి చిన్ననాటి క్లాస్ టీచర్. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వింత ప్రేమ కథను చదవండి.
ఆరు నెలల క్రితం చనిపోయాడనుకున్న ఓ యువకుడు సీఎంకు లేఖ రాశాడు. నేనుచనిపోలేదు సార్..ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నా నాపై మర్డర్ కేసు పెట్టటం సరికాదు అంటూ వివరించాడు.
ప్రేమకు భాష అడ్డుకాదు, దేశాల సరిహద్దులు అడ్డురావు.. సంస్కృతులు, సాంప్రదాయాలు వేరైనా రెండు మనస్సులు కలిశాయంటే వారి ఏడడుగుల బంధానికి ముందడుగు పడినట్లే. ఇలాంటి తరహా వివాహం కర్ణాటక రాష్ట్రం విజయనగరంలో జరిగింది. బెల్జియం అమ్మాయి, కర్ణాటకకు చెంద�