Home » love marriage
సూర్యాపేట పరువు హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నానమ్మ కళ్లలో ఆనందంకోసం ..
తమ కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడులో తమ కుటుంబాలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఓ జంట పెళ్లయిన మూడు రోజులకే హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు....
19 ఏళ్ల క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ దంపతులు విడాకులు తీసుకున్నారనే విషయం 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్లో వెల్లడైంది....
ప్రస్తుతం శ్రీ దివ్య రైడ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రశ్నించగా సమాధానమిచ్చింది.
అశోక్ ఇంట్లో ఉరేసుకోగా గుర్తించిన భార్య శిరీష, ఆమె తరపు బంధువులు వెంటనే గుడివాడ ఏలూరు రోడ్డులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అశోక్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Nepali woman : ప్రియుల ప్రేమ కోసం పుట్టిన విదేశీ గడ్డను వదిలి భారతదేశానికి వస్తున్న ప్రియురాళ్ల సంఖ్య పెరుగుతున్నాయి. మొన్న పాకిస్థాన్ దేశం నుంచి భర్తను వదిలి సీమాహైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి నోయిడా వచ్చారు. ఈ ఉదంతం మరవక ముందే నేపాలీ మహిళ ప్రేమి�
ప్రియుడి కోసం పాకిస్థాన్ నుంచి నోయిడాకు వచ్చిన సీమా హైదర్ ఉదంతం మరవక ముందే మరో బంగ్లాదేశ్ మహిళ తన కుమారుడితో కలిసి నోయిడా వచ్చిన ఘటన వెలుగుచూసింది. బంగ్లాదేశ్కు చెందిన సోనియా అఖ్తర్ అనే మహిళ తన కుమారుడితో కలిసి నోయిడాకు వచ్చింది....
ఈ నెల 18న ప్రేమికులు ఇంటి నుండి పరార్ అయ్యారు. అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. Tirupati - Love Couple Suicide
తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే వారి పిల్లల ప్రేమ వివాహానికి గుర్తింపు దక్కేలా నిబంధనలు తీసుకురావాలంటూ పాటీదార్ సామాజికవర్గం నుంచి డిమాండ్లు ఉన్నాయని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.
భారత వివాహిత మహిళ అంజూ తన పాకిస్థానీ ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాతో వివాహం చేసుకున్న ఉదంతం సంచలనం రేపడంతో పాటు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భర్త, ఇద్దరు పిల్లల తల్లి అయిన అంజూ పాక్ దేశానికి చెందిన నస్రుల్లాను ప్రేమ వివాహం చేసుకున్న ఘట�