Home » Lucknow
దొరికినకాడికి ఎత్తుకెళ్లారు.. ఇంకాస్త టైం ఇస్తే టేబుల్, కవర్ కూడా ఇంటికి తీసుకెళ్లేవారు..
రుతుపవనాలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
రాత్రి 11 గంటల ప్రాంతంలో సడెన్ ఎంట్రీ ఇచ్చింది. బంధువులు అరుపులు పెట్టారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి రోడ్ లోకి పరుగులు తీశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు ..
సీఎం యోగి ఆధిత్యనాథ్ ఈ కార్యక్రమంకు సంబంధించిన ఫొటోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో హోటల్ బుక్సింగ్ లు భారీగా పెరిగాయి. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖులు, సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
దాదాపు నాలుగు కిలోల బంగారాన్ని ఇద్దరు ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2.55 కోట్లు..
సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు పోస్టు చేస్తుంటాడు. అమ్మాయిలకు ఎరవేసి ముగ్గులోకి దించుతాడు. ఆ సోషల్ మీడియా స్టార్ మీద 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోలీసుల విచారణలో అవాక్కయ్యే నిజాలు బయటపడ్డాయి.
ఇండియాలో అత్యంత ఖరీదైన స్వీట్ ధర కేవలం కేజీ రూ.50 వేలు. అంత ఖరీదు ఉండటానికి ఆ స్వీట్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలని ఉందా.. చదవండి.
పెళ్లింట పందిరి అలానే ఉంది. వచ్చిన బంధువులు ఉన్నారు. అంతలోనే విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని గంటల్లోనే వధూవరులిద్దరూ గుండెపోటుతో చనిపోయారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన అందర్నీ కలిచివేసింది.