Home » M Venkaiah Naidu
మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మిగిలిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నేడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించింది.
నంది అవార్డులపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. మాట అనడం.. మాట పడటం తన వల్ల కాదని అందుకే రాజకీయాలకి తాను పనికిరాలేదేమో అంటూ మాట్లాడారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
'పద్మవిభూషణ్' పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్యనాయుడులకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు చెప్పారు.
వెంకయ్య ప్రసంగాల కోసం మేధావులు, అగ్రశ్రేణి జర్నలిస్టులు కూడా ఎదురుచూసేవారని మోదీ గుర్తు చేసుకున్నారు. రథయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్లో వెంకయ్య ప్రసంగాలు అద్భుతంగా ఉండేవని తనకు అద్వాణీ సెక్యూరిటీ సిబ్బంది ద్వారా తెలిసిందన్నారు. వెంకయ్య సూ�
గతంలో గోవా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్గా మార్గరెట్ అల్వా పనిచేశారు. అంతకుముందు కేంద్ర మంత్రిగానూ కొనసాగారు. కర్ణాటకలోని మంగళూరులో 1942లో ఆమె జన్మించారు. కెరీర్ ప్రారంభంలో న్యాయవాది వృత్తిలో ఉన్నార�
ఉప రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి సొంత కూటమి పార్టీలతోపాటు, మరికొన్ని పార్టీల మద్దతు కూడా అవసరం. కానీ, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి తగిన మెజారిటీ ఉంది.
ప్రెసిడెంట్ రేసులోకి వెంకయ్యనాయుడు..?
రాష్ట్రపతి ఎన్నికలకు కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనన్న వేళ... ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిశారు.
9439073183 అనే నెంబరుగల వ్యక్తి తాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడ్ని అని పరిచయం చేసుకుంటూ ఆర్ధిక సహాయం కావాలంటూ పలువురుకి వాట్సప్ మెసేజ్ లు చేశాడు.