Machil sector

    అశ్రునివాళి : ముగిసిన వీరజవాన్ ప్రవీణ్ అంత్యక్రియలు

    November 11, 2020 / 03:50 PM IST

    Jawan Praveen Kumar Reddy Funeral : అశ్రునయనాల మధ్య వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. 2020, నవంబర్ 11వ తేదీ బుధవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలోని రెడ్డివారిపల్లిలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ప్రవీణ్ కు నివాళులర్పించేందుకు భారీగా �

    వీరుడా వందనం : ర్యాడ మహేష్ అంత్యక్రియలు పూర్తి

    November 11, 2020 / 01:31 PM IST

    Army Jawan Ryada Mahesh Funeral : కోమన్ పల్లిలో వీరజవాన్ ర్యాడ మహేష్ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రలో ప్రభుత్వం తరపున వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అధికార, సైనిక లాంఛనాలతో మహేష్ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంతిమయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కుమారుడి

    నవంబర్ 21న బర్త్ డే..సెలబ్రేట్ చేసుకుందామన్నాడు – వీర జవాన్ భార్య

    November 11, 2020 / 01:17 PM IST

    Veera Jawans Mahesh wife : రెండేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ మరణం.. భార్య సుహాసినిని షాక్‌కి గురి చేసింది.. భర్త లేని జీవితం శూన్యమంటూ శోకించడం చూపరులను కంటతడిపెట్టిస్తోంది. నవంబర్‌ 21న నా పుట్టిన రోజు … ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్‌ చేసుకుందాం&

    సంక్రాంతి పండుగకు వస్తానన్నాడు..కానీ..వీరమరణం పొందాడు

    November 9, 2020 / 10:50 AM IST

    chittur army jawan died : దేశం కోసం వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగ్రామైన రెడ్డివారి పల్లి విషాదంలో మునిగిపోయింది. ఆయన 18 ఏళ్లుగా దేశ సేవలో ఉన్నారు. హవాల్దార్ గా పనిచేస్తున్నారు. ప్రత్యేక కమాండర్ గా శిక్షణ తీసుకుని…శత్రువులతో పోరాడి..ప్రాణాలను ద�

    సరిహద్దులో ఉగ్రవాదుల దాడి, చిత్తూరు జవాన్ వీరమరణం

    November 9, 2020 / 06:25 AM IST

    Andhra Pradesh Chittoor Dist Jawan killed near LoC : జమ్మూ-కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీరితో పాటు ఓ సైనికాధికారి, మరో బీఎస్‌ఎఫ్‌ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటు

    ఉగ్రదాడి : నిజామాబాద్ జవాన్ వీర మరణం, ఏడాది క్రితమే ప్రేమ వివాహం

    November 9, 2020 / 06:18 AM IST

    Jawan from Nizamabad Dist among 4 killed near LoC : జమ్మూ-కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీరితో పాటు ఓ సైనికాధికారి, మరో బీఎస్‌ఎఫ్‌ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటు�

10TV Telugu News