Home » Madhavi
ఆమె పోస్ట్, ఎంతో మంది వర్కింగ్ మహిళల మనసును హత్తుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భార్యపై అనుమానంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. తన భర్త తనకు కావాలంటూ ఆ యువతి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో తన అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగింది.
శ్రీశైలం సాక్షి గణపతి అటవీ ప్రాంతంలో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరల�