Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. దివ్యాంగ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
స్ధానిక సంస్దల ఎన్నికల్లో మహిళలు గెలిస్తే అక్కడ వారి ఇంట్లోని భర్తో, తండ్రో, కొడుకో, ఎవరో ఒక మగవారు అధికారం చెలాయిస్తున్నారనే వార్తలు తరచూ మనం వింటుంటాం.
పరారీలో ఉన్న ముగ్గురు డాక్టర్లతోపాటు, ఒక మేనేజర్ను పట్టించినా లేదా వారి ఆచూకీ చెప్పినా పది వేల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించారు మధ్యప్రదేశ్ పోలీసులు. ఒక్కో డాక్టర్కు పదివేల రూపాయలు అందిస్తామన్నారు.
కన్న ప్రేమను మర్చిపోయి... ఆవేశంతో కొడుకునే చంపేశాడో కసాయి తండ్రి. బైక్ కీ అడిగితే ఇవ్వలేదని మరో కొడుకుతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొడుకు చేయి నరికేశాడు. రక్తస్రావంతో కొడుకు ప్రాణాలు కోల్పోయాడు.
దాదాపు 50ఏళ్ల తర్వాత భారతీయ గడ్డపై చీతాల పరుగులు చూడబోతున్నాం.. ఆఫ్రియా నుంచి భారత్ కు చీతాలు రానున్నాయి. బారత్ లో చీతాలు ఎందుకు అంతరించిపోయాయ్.. అసలు ఆఫ్రికన్ చీతాలు భారత వాతావరణంలో ఇమడగలవా.. ఎలాంటి సవాళ్లు ఎదురుకానున్నాయి..?
‘నాన్నా కాపాడు’ అంటూ అగ్నిప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి ముందు ఒక యువకుడు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ మాటలు తలచుకుని తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.
అత్యాచారానికి పాల్పడ్డ మహిళ(19)పైనే రెండేళ్ల క్రితం అదే నిందితుడు అత్యాచారం చేశాడు. అప్పుడు సదరు మహిళ మైనర్(17). నేర నిరూపన కావడంతో 2020లో జైలు పాలయ్యాడు. ఈమధ్యే బెయిల్పై బయటికి వచ్చాడు. అనంతరమే అదే మహిళపై తన స్నేహితుడి సాయంతో మరోసారి అత్యాచారం చే
భయానకం.. ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం
ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో పది మంది పేషెంట్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో సోమవారం జరిగింది.
మధ్యప్రదేశ్ లోని సాగర్ లో ఒకే సిరంజితో 30మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన మరువక ముందే.. మరోసారి వైద్యుల నిర్లక్ష్యం చర్చనీయాంశంగా మారింది.