Madhya Pradesh

    మధ్య ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది మృతి

    January 29, 2019 / 04:11 AM IST

    మధ్య ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉజ్జయిని జిల్లాలోని రామ్‌గఢ్‌లో సోమవారం(జనవరి 29,2019) రాత్రి రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులని చికిత్స కోసం దగ్గరలోని ఆస్ప�

    కనువిందు : ‘సూపర్ మామ్’ కు 30 పిల్లలు

    January 28, 2019 / 07:11 AM IST

    భోపాల్: పెద్దపులులు అంతరించిపోతున్నాయని అటవీశాఖ అధికారులు పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోనే పెంచ్ నేషనల్ పార్క్ లో ఓ పెద్దపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో అటు జూ అధికారుల

    మృత్యుంజయుడు : బోరు బావిలో పడిన చిన్నారి సేఫ్

    January 28, 2019 / 02:38 AM IST

    మధ్యప్రదేశ్ : బోరుబావిలో పడిపోయిన చిన్నారి క్షేమంగా రావాలంటూ ఆ తల్లిదండ్రుల నిరీక్షణ ఫలించింది. రెండేళ్ల చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 70 అడుగుల లోతైన బోరు బావిలో ఆదివారం ఉదయం చిన్నారి పడిపోయిన సంగతి తెలిసిందే. క్షేమంగా

    రిపబ్లిక్ డే…ప్రసంగ సమయంలో తడబడ్డ మంత్రి

    January 26, 2019 / 09:24 AM IST

    రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా శనివారం(జనవరి 26,2019) మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని గ్వాలియర్‌లో ఎస్ఏఎఫ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

    నేరాలను పట్టిస్తున్న టెక్నాలజీ : గొలుసు దొంగలను పట్టించిన గూగుల్ పే 

    January 10, 2019 / 04:07 AM IST

    హైదరాబాద్‌ :  నేరాలను పట్టించే విషయంలో టెక్నాలజీ చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలో మహిళలను బెంబేలెత్తించిన గొలుసు దొంగలను టెక్నాలజీ ద్వారా పట్టుకున్నారు పోలీసులు. వరుస దొంగతనాలతో కలకలం రేపిన దొంగలను  టాస్క్‌ఫోర్స్ పో�

    డిగ్గీరాజా వ్యాఖ్యలు : గాసిప్ మాంగర్ అంటు బీజేపీ కౌంటర్

    January 9, 2019 / 11:39 AM IST

    ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.దీనికి బీజేపీ కూడా అంతే ఘాటుగా కౌంటరిచ్చింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు, మంత్రి పదవి ఇస్తామంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ �

10TV Telugu News