Home » Madhya Pradesh
మధ్య ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉజ్జయిని జిల్లాలోని రామ్గఢ్లో సోమవారం(జనవరి 29,2019) రాత్రి రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులని చికిత్స కోసం దగ్గరలోని ఆస్ప�
భోపాల్: పెద్దపులులు అంతరించిపోతున్నాయని అటవీశాఖ అధికారులు పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోనే పెంచ్ నేషనల్ పార్క్ లో ఓ పెద్దపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో అటు జూ అధికారుల
మధ్యప్రదేశ్ : బోరుబావిలో పడిపోయిన చిన్నారి క్షేమంగా రావాలంటూ ఆ తల్లిదండ్రుల నిరీక్షణ ఫలించింది. రెండేళ్ల చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 70 అడుగుల లోతైన బోరు బావిలో ఆదివారం ఉదయం చిన్నారి పడిపోయిన సంగతి తెలిసిందే. క్షేమంగా
రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా శనివారం(జనవరి 26,2019) మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని గ్వాలియర్లో ఎస్ఏఎఫ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ : నేరాలను పట్టించే విషయంలో టెక్నాలజీ చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలో మహిళలను బెంబేలెత్తించిన గొలుసు దొంగలను టెక్నాలజీ ద్వారా పట్టుకున్నారు పోలీసులు. వరుస దొంగతనాలతో కలకలం రేపిన దొంగలను టాస్క్ఫోర్స్ పో�
ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.దీనికి బీజేపీ కూడా అంతే ఘాటుగా కౌంటరిచ్చింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు, మంత్రి పదవి ఇస్తామంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ �