Home » Madhya Pradesh
ఖాకీల కాఠిన్యానికి అద్దం పట్టే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో మహిళతో పాటు ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. తనను కొట్టవద్దంటూ ఆ మహిళ ఎంత ప్రాధేయపడినా ఆ ఖాకీ మనసు కరగలేదు. మధ్యప్రదేశ్ గ్వాలియార్కు చెందిన ఓ పోలీస�
ఇండోర్ : నల్లనయ్య..అంటే కృష్ణుడు. కృష్టుడికి కుండలతో చాలా అనుబంధం ఉంది. గోపెమ్మలు పాలు, పెరుగులున్న కుండలను నెత్తిన పెట్టకుని వెళుతుంటే కొంటె కృష్ణుడు ఆ కుండల్ని రాళ్లతో వెనకనుండి వాటికి పగులుగొట్టేవాడట..గొల్ల పడుచుల ఇళ్లల్లో ఉట్టిపై
సార్వత్రిక ఎన్నికల్లో 4వ దశ పోలింగ్ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటి వరకు 3దశల్లో పోలింగ్ పూర్తయింది. సోమవారం 29 ఏప్రిల్ 2019న 4వ దశలో 9 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ స్ధానాలకు పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో 17 స్థానాలు, రాజ
దేశంలో సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికి 3 విడతల్లో పోలింగ్ పూర్తవగా నాలుగవ విడత ఏప్రిల్ 29వ తేదీన జరుగుతుంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన వ్యవహారంగా ఎన్నికలు మారాయి. పంచాయతీ ఎన్నికల్లో
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మాడు పగిలిపోతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ వైపు వేడి
సంసారంలో అప్పుడప్పుడు తగాదాలు కామన్. భార్య, భర్తల మధ్య రకరకాల ఇష్యూలు వస్తుంటాయి. కొంతమంది వాటిని మర్చిపోయి హ్యాపీగా గడిపేస్తారు. కొన్నిసార్లు మ్యాటర్ విడాకుల వరకు వెళ్తుంది. భర్త కట్నం కోసం వేధిస్తున్నాడనో, సరిగ్గా చూసుకోవడం లేదనో, మరో మహి
మన ఇంటి కాలింగ్ బెల్ పాడైతే ఏం చేస్తాం..మరొకటి పెట్టించుకుంటాం. కానీ మా డోర్ బెల్ పాడైయ్యింది.అని బోర్డు పెట్టారు ఓ కాలనీ వాసులు..అదేమంత పెద్ద విశేషం కాదు..కానీ మా డోర్ బెల్ పాడైంది ఇంటికొచ్చినవారు పిలవాలంటే ‘మోడీ’ అని పిలవండి అంటు బోర్డులు పె�
ఎన్నికల సమయాన మధ్యప్రదేశ్లో భారీ స్కామ్ బయటపడింది. రూ.281 కోట్ల మేర నగదు సమీకరణ స్కామ్ జరిగినట్టు ఐటీశాఖ తెలిపింది.
హోషంగాబాద్ : అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు వేలాది పంటలను బూడిద చేయటంతోపాటు ముగ్గురి ప్రాణాలను తీసింది. మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లాలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఎకరాల్లో పంటలు అగ్నికి ఆహుతయ్యిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్
మధ్యప్రదేశ్ ఐటీ అధికారులు చేస్తున్న సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి అక్కడ. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అభియోగాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ సన్నిహితుల నివాసాలపై ఈ దాడులు జరిగాయి. ఏప్రిల్ 07వ తేదీ నుండి కొన�