Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్ లో మంగళవారం (నవంబర్ 26, 2019) రాత్రి చోరీ జరిగింది. ఓ బిల్టర్ ఇంటికి ఐదుగురు దొంగలు వెళ్లి ఇంటి బయట కూర్చున్న సెక్యూరిటీ గార్డుతో పాటు మరో వ్యక్తిని తుపాకులు, మారణాయుధాలతో బెదిరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో లాసుడియా ఏరి�
ఆడవారంటే అమ్మతనం. కానీ ఇప్పుడా అమ్మతనం హత్యలు చేస్తున్న ఘటనల గురించి వింటున్నాం. ఇది చాలా బాధాకరం. సందర్భాలు..కారణాలు ఏమైనా కొంతమంది మహిళలు చేస్తున్న అకృత్యాలు వింటుంటే మానవత్వం మంటగలిసిపోతున్న ఆందోళన కలుగుతోంది. ఇటువంటి దారుణానికి పాల్పడ
మద్యానికి బానిసైన ఓ మానవ మృగం కుటుంబంపైనే కన్నేసింది. తాగిన మైకంలో ఏమి చేస్తున్నాడో తెలియకుండా ఇంట్లోని కన్నతల్లితో సహా సోదరి, సోదరుడి భార్యపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొడుకు దురాక్రమాలను చూసి తట్టుకోలేని కుటుంబ సభ్యులు చివర�
ఈరోజు (నవంబరు 19) వరల్డ్ టాయ్ లెట్ క్లీనింగ్ డే. ఈ సందర్భంగా విద్యార్ధుల కోసం..వారి ఆరోగ్యం కోసం ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారో తెలుసుకుందాం..అది మధ్యప్రదేశ్ లోని షాపూర్ పరిధిలోని సహజ్ పూర్ హైస్కూల్. ఆ స్కూల్ ప్రిన్పిపల్ లక్ష్మీ పోత
‘మహువా’.ఆ చెట్టు దగ్గరకు వెళ్లి హత్తుకుంటే చాలు రోగాలు తగ్గిపోయాలనే వార్తలతో జనాలు పోటెత్తారు.
‘కిసాన్ ఆక్రోష్ ఆందోళన్’ కార్యక్రమంలో రేవా బీజేపీ ఎంపీ మిశ్రా మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల రుణ మాఫీ విషయంపై మాట్లాడిన మిశ్రా..మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభతు్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ విమర్�
పోలీసులు ఎలాంటి లీవులు తీసుకోవద్దని మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంగా తదుపరి తీర్పు వచ్చేంత వరకు సెలవులు తీసుకోవద్దని సూచించారు. నవంబర్ 01వ తేదీ శుక్రవారం
అంగన్ వాడీ చిన్నారులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో గుడ్లు పెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ గోపాల్ భార్గవ్ తీవ్రంగా విమర్శించారు. అంగన్ వాడీల్లో చిన్నారులకు గుడ్లు పెట్టి వారిని చిన్ననాటి నుంచే నరమ�
మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని విజయ్నగర్ ప్రాంతంలోని గోల్డెన్ హోటల్లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు హోటల్ రద్దీగా ఉంది
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో ప్రభుత్వం కేటాయించే ఇళ్లను అక్రమంగా కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఓ ప్రభుత్వ అధికారిని చెప్పుతో కొట్టింది మహిళ. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లను తప్పుగా కేటాయించారని ఆరోపిస్తూ ఒక మహిళ ప్�