Home » Madhya Pradesh
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో ఉండి అక్కడ హింసకు గురై మనదేశం వచ్చిన సోదరులు ఇక్కడికి వస్తే వారికి హక్కులు కల్పించటంల
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధీ జిల్లాలో ఓ మహిళ తన పూర్వీకుల నుంచి తనకు వచ్చే ఆస్తికి మ్యుటేషన్ కోసం ఎమ్మార్వోకు అదిరిపోయో బహుమతి ఇచ్చింది. మరి ఆ బహుమతి ఏంటో తెలిస్తే పగలబడి నవ్వుకుంటారు. అసలు ఆ బహుమతి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇచ�
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. అశోక్ నగర్ లో దళితుడిని కొట్టి చంపారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దళితుడిని ఓ యువకుడు కొట్టి చంపారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన 33మంది మహిళలకు డాక్టర్లు మత్తుమంది ఇచ్చి ఆపరేషన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో డాక్టర్ల మధ్య ఓ విషయంపై వివాదం ఏర్పడింది. దీంతో డాక్టర్లు ఆపరేషన్ చేయకుండానే వెళ్లిపోయారు. ఈ �
సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజార్టీ సాధించి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాది కాలంలో తన అధికారాన్ని కోల్పోతూ వస్తోంది. ఏడాది కాలంలో 5 రాష్ట్రాల్లో అధికారాన
అక్కచెల్లెళ్లను ఒకేసారి..ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న ఈ ఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని గుడవాలి గ్రామంలో జరిగింది. ఈ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గుడవాలి గ్రామానికి చెందిన దిలీప్ (35) వినీత (28)లకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్�
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిన ఘటనలో 10 మంది మరణించారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్తి చికిత్స అంది�
బంగారాన్ని ఉల్లిపాయల్ని పక్క పక్కన పెడితే బంగారాన్ని వదిలేసి ఉల్లియాల్ని చోరీ రేంజ్ కు చేరుకున్నాయి ఉల్లి రేట్లు. ఈ క్రమంలో ఉల్లిపాయల్ని గొడౌన్ లో చోరీ జరిగింది. ఇంట్లో ఉండి ఉల్లిపాయల్ని దొంగలు ఎత్తుకుపోయారు అనే వార్తలు ఇటీవల వింటున్నాం. �
పోలీసు డిపార్ట్ మెంట్ ను ముప్పతిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టుకోటానికి పోలీసులు సరికొత్త వ్యూహం పన్నారు. మహిళా ఎస్సైతో మ్యారేజ్ ప్రపోజల్ పంపించారు. అడది వలచి.. వస్తోందనే సరికి టిప్పు టాపుగా పెళ్ళి చేసుకోటానికి వచ్చి ప�
ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బైటపడింది. మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలోని గైరాస్ పూర్ ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్ చేయించుకున్న మహిళల్ని నేలమీదనే పడుకోబెట్టిన వైనం బైటపడింది. నవంబర్ 25న స్టెరిలైజేషన్ సర్జరీ (పిల్లలు పుట�