Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కమలం ఆపరేషన్ కు కకావికలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి దగ
సాధారణంగా పిల్లల విషయంలో ‘ఇద్దరు వద్దు.. ఒక్కరే ముద్దు’ అనే నినాదం నడుస్తుంది.. చాలామంది దాన్ని పాటిస్తున్నారు కూడా. అయితే కొంతమందికి ఒకే కాన్పులో ఎక్కువమంది పుట్టడం జరుగుతోంది. ఒకే కాన్పులో ఒక్కరిద్దరు లేదా ముగ్గురు పుట్టడం చూస్తుంటాం. �
మద్యం తాగే అలవాటున్న మహిళలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కమల్ నాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం షాపులు
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక బ్యాంకు మేనేజర్ మోరల్ పోలీసింగ్ పేరుతో శుక్రవారం (ఫిబ్రవరి 21, 2020) రాత్రి లేడీస్ హాస్టల్కు వెళ్లి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నార�
ఫారిన్ మద్యం కావాలంటే..ఎలా..అక్కడ దాకా వెళ్లాల్సిందేనా ? అవసరం లేదంటోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఎంచక్కా..ఆన్ లైన్లో ఒక్క క్లిక్ చేసి మద్యం ఇంటి వద్దకు తెచ్చుకోవచ్చని వెల్లడిస్తోంది. ఇప్పటికే ఎన్నో వస్తువులు ఆన్ లైన్ ద్వారా తెచ్చుకుంటున్నార
పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ దేవాలయాన్ని కట్టారు. సాధారణంగా పోలీస్ స్టేషన్ లో ఎటువంటి దేవాలయాలు ఉండవు. కానీ మధ్యప్రదేశ్లోని సంత్ హిర్దారామ్ నగర్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ శివాలయం ఉంది. ఆ ఆలయంలో కొలువైన పరమ శివుడికి పోలీసులు ప్రతి రోజు ప్రత్య
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్నవేళ చైనా అమ్మాయి, ఇండియా అబ్బాయి ఒకింటివారయ్యారు. పెళ్లికి వచ్చిన వారంతా ఖంగు తిన్నారు. ప్రపంచమంతా చైనా వైరస్ తో వణికిపోతుంటే వీడేంటి చైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని…వారి ప్రేమ ముందు చై�
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మనోహర్ ఉన్త్వాల్(53) మృతి చెందారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) సెగలు దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తూనే ఉన్నాయి. బీజేపీకి ప్రతి రాష్ట్రంలోనూ వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా మధ్యప్రదేశ్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ ఎ
అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ , డిప్యూటీ కలెక్టర్ల పై దురుసుగా ప్రవర్తించిన బీజేపీ నాయకుల చెంప చెళ్లు మనిపించారు మహిళా కలెక్టర్లు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ లో అనుమతి లేకుండా బీజేపీ నాయకులు సీఏఏ క