Madhya Pradesh

    మూగ యువతిపై మైనర్ల సామూహిక అత్యాచారం

    July 1, 2020 / 11:37 AM IST

    మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. మాటలు రాని 20 ఏళ్ల మూగ యువతిపై నలుగురు మైనర్లు అత్యాచారం చేశారు. వారిలో 11 ఏళ్ల చిన్నపిల్లవాడు కూడా ఉన్నాడు. వీరిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో బహిర్�

    మైనర్ చెల్లిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్న అక్క

    June 29, 2020 / 01:08 PM IST

    ఆమె అందరు ఆడవాళ్ళ లాగానే ఉంది. కానీ కొంత విచిత్ర మనస్తత్వం. సాధారణంగా ఆడవాళ్లకు మగవారిమీద, మగవాళ్లకు ఆడవారిమీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఆమెకు మగవాళ్లకంటే ఆడవాళ్లంటేనే ఎక్కువ పిచ్చి. అందంగా ఉన్న ఆడవాళ్ళను చూస్తే కామంతో రగిలిపోయేది. వరసకు చెల

    వాతావరణం : రాగల 36 గంటల్లో వర్షాలు 

    June 25, 2020 / 02:18 AM IST

    కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, జిల్లాల్లో రాగల 36 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాయలసీమలో జూన్ 26న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి లోని �

    బిల్లులు కట్టలేదని ఆస్పత్రులు రోగులను నిర్బంధించొచ్చా? చట్టం ఏం చెబుతోంది?

    June 16, 2020 / 02:43 PM IST

    సాధారణంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగుల్లో ఎవరైనా వైద్య చికిత్స అయిన ఖర్చులను చెల్లించలేకపోతే… ఆ బిల్లులు చెల్లించేంతవరకు వారిని బయటకు ఆస్పత్రివాళ్లు అనుమతించరు. ఇలాంటి ఘటనే ఒక మధ్యప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని రాషాజాపూర్‌లో

    భార్య సహకారంతో కన్నకూతురిని రేప్ చేసిన తండ్రి, అరెస్ట్ చేసిన పోలీసులు

    May 15, 2020 / 11:35 AM IST

    సభ్యసమాజం తలదించుకునే దారుణం ఇది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే

    లాక్ డౌన్‌లోనూ ఆగని అత్యాచారాలు, యువతిపై గ్యాంగ్‌రేప్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు

    May 2, 2020 / 08:32 AM IST

    లాక్ డౌన్ అమల్లో ఉంది. ఎక్కడ చూసినా పోలీసుల పహారా ఉంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరోనా వైరస్ భయాలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు కామంతో కాటేస్తున్నారు. గ్యాంగ్ రేప్ లకు పాల్పడుతున

    హెయిర్ కట్ చేయించుకున్న ఆరుగురికి కరోనా

    April 26, 2020 / 02:03 AM IST

    సెలూన్‌కు వెళ్లి హెయిర్ కట్, షేవింగ్ చేయించుకున్న ఆరుగురికి కరోనా సోకినట్లు టెస్టుల్లో తేలింది. మధ్యప్రదేశ్ లోని జరిగిన ఘటనతో పోలీసులు గ్రామం మొత్తాన్ని సీల్ చేశారు. విచారణలో బార్గావ్ గ్రామానికి చెందిన బార్బర్ ఆరుగురికి ఒకటే గుడ్డ ఉపయోగి�

    ఆరేళ్ల బాలికపై అత్యాచారం

    April 23, 2020 / 12:08 PM IST

    ఓవైపు ప్రపంచం అంతా కరోనా భయంతో వణికిపోతుంటే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సభ్య సమాజం భయపడే ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో తన ఇంటి సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో బాలిక కళ్ళ నుంచి గుడ్లు కూడా బయటకు వచ్చాయి. చిన్న�

    లాక్ డౌన్ ఉల్లంఘించిన యువకులు…వెరైటీ శిక్ష విధించిన మధ్యప్రదేశ్ పోలీస్

    April 17, 2020 / 12:25 PM IST

    కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. దీంతో ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని, నిత్యావసర సరుకులకు మాత్రమే ఇంటి నుంచి ఒక్కరూ మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొంతమంది ఆకతాయిలు మాత్రం ఇదేమి పట్టించు�

    అయ్యో, బీరు అనుకుని యాసిడ్ తాగిన వ్యక్తి మృతి

    April 16, 2020 / 08:01 AM IST

    కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాల షాపులతో పాటు మద్యం దుకాణాలు కూడా మూసేశారు. చాలా

10TV Telugu News