Home » Madhya Pradesh
యువత మత్తులో చిత్తవుతున్నారు..ఒక పక్క కరోనా విజృంభిస్తుంటే మరోపక్క యువత మత్తుకు బానిసలవుతున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఆన్లాక్ మొదలైందో లేదో..డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. యువతను టార్గెట్ గా చేసుకుని వారిని మత్తు�
దేవుడిని సంతోష పెట్టాలని ఓ భర్త..భార్యను తలను నరికాడు..పూజ గదిలో పాతిపెట్టాడు. దేవతను ప్రసన్నం కోసం భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. తల, మొండం వేరు చేసి పూజ గదిలో పాతిపెట్టాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బసౌడా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుక�
ఈ మధ్య వంతెనలు కూలడం కామన్ అయిపోయాయి. నిర్మించిన కొద్ది రోజులకే కూలిపోతుండడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. నాణ్యత లేకుండా నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన రోజునే వంత�
పాకిస్తాన్ వ్యక్తులతో కలిసి పోర్న్ ఓటీటీ నిర్వహిస్తున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో మొత్తం ఆరుగురు ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించారు. పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఈ సర్వీసు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది
పిల్లలకు అదనపు జ్ఞానం కోసం పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రైవేటు మాస్టారు పిల్లలకు అశ్లీల వీడియోలు చూపించటం మొదలెట్టాడు. తల్లి తండ్రుల ఫిర్యాదుతో ప్రైవేటు మాస్టారును పోలీసులు అరెస్టు చేశారు. మధ్య ప్రదేశ్ లోని కాన్పూర్ లో నివసించే 10 ఏళ్ళ బాలుడు ఒక
తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోవటంతో ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. సియోని జిల్లా కొంద్రా గ్రామానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు (ఒకరి వయస్సు18, మరోకరి వయస్సు 16 ఏళ్లు) అదే జిల్లాకు చెందిన ఇద్�
పెద్ద కొడుకు చనిపోవడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. పదే పదే గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోయేది. చెట్టంత ఎదిగిన కొడుకు తీరని లోకాలకు వెళ్లిపోయిందని బాధ పడసాగింది. చిన్న కొడుకు ఆమెను ఓదార్చాల్సి పోయి..ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనకంటే..అన�
ఒకవైపు రాకెట్ రోధసీలోకి రయ్ మంటూ దూసుకెళ్తోంది. అభివృద్ధి చెందుతున్నామని సంబరపడిపోతున్నాము. మరోవైపు గ్రామాల్లో పెద్దమనుషుల రచ్చబండ తీర్పులు రచ్చ చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో ఓ వివాహిత మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో వింత తీర్పున�
తన కూతురుకు కరోనా ఉందని చెప్పడంతో కోర్టులో కలకలం రేపింది. దీంతో కోర్టులో వివాహం చేసుకొనేందుకు వచ్చిన ఆమె ఆశ నెరవేరలేదు. వెంటనే ఆమెకు పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్ కు తరలించారు. వివాహం ఇష్టం లేకపోవడంతోనే తండ్రి ఇలా చేసి ఉంటాడని భావిస్త�
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివాజ్ సింగ్ చౌహన్ కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎంపీ సీఎం తనతో క్లోజ్ కాంటాక్ట్ అయిన వారిని కొవిడ్ టెస్టులు చేయించాల్సిందిగా కోరారు. తనతో పాటుగా తిరిగిన వ్యక్తులను క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూ�