Home » Madhya Pradesh
Bhopal administration demolishes Congress MLA ’s college building : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన కాలేజీ భవనాన్ని కార్పోరేషన్ అధికారులు గురువారం కూల్చివేశారు. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ నిర్మించిన ఐపిఎస్ కళాశాలలో అనుమతులు లేకుండా ని
Madhya pradesh law against religious conversion marriage : ప్రేమించుకున్నప్పుడు గుర్తుకురాని..అవసరం లేని మతం పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం తప్పనిసరి అవుతోంది. ప్రేమించుకున్న యువతీ యువకులు వివాహం చేసుకునే సమయంలో మాత్రం మతం మార్చుకుంటున్నారు. ముస్లిం యువతి వేరే మతం అబ్బాయిని
Madhya Pradesh 3-year-old boy falls : వేసిన బోరు బావిలను అలాగే వదిలేయకుండా మూసేయాలని ఎన్నిసార్లు చెబుతున్నా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు అందులో పడిపోతున్నారు. కొంతమంది క్షేమంగా బయటపడుతుండగా మరికొంత మంది ప్రాణాలు పోతున్నా�
Madhya pradesh 16 girl killed her father : మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ అమ్మాయి తండ్రిని కొట్టగా బలమైన గాయాలు కావటంతో మరణించాడు. మద్యానికి బానిసైన తండ్రి ప్రతీరోజు తాగి వచ్చి తల్లిని ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్నాడు. తాను అడ్డువెళ్లినా పక్కకు గెంటేసి తల్లిని హింసిస్
gang-rape’ 20-year-old woman in lock-up for 10 days : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. హత్యా నేరంపై జైలులో ఉన్న 20 ఏళ్ల యువతిపై 5గురు పోలీసులు 10 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరు నెలల తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అక్టోబర్ 10వ తేదీన జిల్లా అదనపు న్యాయమూర్త
Man Head Recover In Bengaluru : మధ్యప్రదేశ్లో రైలుపట్టాలపై మొండెం పడితే.. బెంగళూరులో తల దొరికింది.. దాదాపు 1300 కిలోమీటర్ల దూరం తల ప్రయాణించింది. రైలు ఇంజన్లో ఇరుక్కున్న తల బెంగళూరు రైల్వే స్టేషన్లో లభ్యమైంది. అక్టోబర్ 3వ తేదీన మధ్యప్రదేశ్, బెతుల్ రైల్వే స్ట
Online friends : ఆన్ లైన్ లో పరిచయం అయిన ముగ్గురు వ్యక్తులు 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో నివసించే 12 ఏళ్ళ బాలిక ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుకునేది. ఆ సమయంలో ఆమెకు కొందరు పరిచయం అయ్యారు. వారిలో దాదాపు 20
kanjarbhat gang: హైదరాబాద్పై క్రిమినల్ గ్యాంగ్స్ టార్గెట్ పెట్టాయా.. వరసబెట్టి జరుగుతోన్న చోరీలు.. రెచ్చిపోతున్న సుపారీ గాంగ్స్ ఈ విషయాన్నే కన్ఫామ్ చేశాయా అంటే ఔననే చెప్పాలి.. ఇంతకీ హైదరాబాద్లో ఏం జరుగుతోంది.. సిటీనే నేరగాళ్లకు టార్గెట్ కావడానికి క�
madhya pradesh : ఒకరు లేక ఇద్దరు పిల్లలు..ప్రతీ ఇంటికీ ఆరోగ్యకరం. తల్లీ బిడ్డలతో పాటు ఆ ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్చన అవుతుందని పెద్దలు చెప్పిన సామెత. ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఆ తల్లి ఆరోగ్యంకూడా పాడైపోతుంది.ప్రాణాలే పో�
MP:మధ్యప్రదేశ్ లోని రేవాజిల్లాలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న 36 ఏళ్ల వితంతువు పై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించటంతో తీవ్రంగా గాయపరిచారు. గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మధ్యప్రదేశ్ లోని రేవ�