Madhya Pradesh

    కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలేజీ భవనం కూల్చిన కార్పోరేషన్ అధికారులు

    November 5, 2020 / 05:38 PM IST

    Bhopal administration demolishes Congress MLA ’s college building : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన కాలేజీ భవనాన్ని కార్పోరేషన్ అధికారులు గురువారం కూల్చివేశారు. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ నిర్మించిన ఐపిఎస్ కళాశాలలో అనుమతులు లేకుండా ని

    కొత్త చట్టం : వివాహం కోసం మతం మార్చుకోవటం ఇకపై నిషేధం

    November 5, 2020 / 11:09 AM IST

    Madhya pradesh law against religious conversion marriage : ప్రేమించుకున్నప్పుడు గుర్తుకురాని..అవసరం లేని మతం పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం తప్పనిసరి అవుతోంది. ప్రేమించుకున్న యువతీ యువకులు వివాహం చేసుకునే సమయంలో మాత్రం మతం మార్చుకుంటున్నారు. ముస్లిం యువతి వేరే మతం అబ్బాయిని

    బోరు బావిలో పడిపోయిన మూడేండ్ల బాలుడు

    November 4, 2020 / 07:16 PM IST

    Madhya Pradesh 3-year-old boy falls : వేసిన బోరు బావిలను అలాగే వదిలేయకుండా మూసేయాలని ఎన్నిసార్లు చెబుతున్నా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు అందులో పడిపోతున్నారు. కొంతమంది క్షేమంగా బయటపడుతుండగా మరికొంత మంది ప్రాణాలు పోతున్నా�

    తాగొచ్చి తల్లిని హింసిస్తున్న తండ్రిని బ్యాట్ తో కొట్టి చంపిన కూతురు..

    October 23, 2020 / 02:35 PM IST

    Madhya pradesh 16 girl killed her father : మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ అమ్మాయి తండ్రిని కొట్టగా బలమైన గాయాలు కావటంతో మరణించాడు. మద్యానికి బానిసైన తండ్రి ప్రతీరోజు తాగి వచ్చి తల్లిని ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్నాడు. తాను అడ్డువెళ్లినా పక్కకు గెంటేసి తల్లిని హింసిస్

    20 ఏళ్ల యువతిపై…10 రోజులు…లాకప్ లో పోలీసుల సామూహిక అత్యాచారం

    October 19, 2020 / 02:16 PM IST

    gang-rape’ 20-year-old woman in lock-up for 10 days : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. హత్యా నేరంపై జైలులో ఉన్న 20 ఏళ్ల యువతిపై 5గురు పోలీసులు 10 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరు నెలల తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అక్టోబర్ 10వ తేదీన జిల్లా అదనపు న్యాయమూర్త

    మధ్యప్రదేశ్‌లో మొండెం.. బెంగళూరులో తల దొరికింది.. 1300కి.మీ ప్రయాణం

    October 16, 2020 / 08:29 PM IST

    Man Head Recover In Bengaluru : మధ్యప్రదేశ్‌లో రైలుపట్టాలపై మొండెం పడితే.. బెంగళూరులో తల దొరికింది.. దాదాపు 1300 కిలోమీటర్ల దూరం తల ప్రయాణించింది. రైలు ఇంజన్‌లో ఇరుక్కున్న తల బెంగళూరు రైల్వే స్టేషన్‌లో లభ్యమైంది. అక్టోబర్‌ 3వ తేదీన మధ్యప్రదేశ్‌, బెతుల్‌ రైల్వే స్ట

    ఆన్ లైన్ లో పరిచయం……మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారం

    October 16, 2020 / 08:44 AM IST

    Online friends : ఆన్ లైన్ లో పరిచయం అయిన ముగ్గురు వ్యక్తులు 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో నివసించే 12 ఏళ్ళ బాలిక ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుకునేది. ఆ సమయంలో ఆమెకు కొందరు పరిచయం అయ్యారు. వారిలో దాదాపు 20

    బంగారం, డబ్బు జోలికి అస్సలు వెళ్లరు.. కంటైనర్లే టార్గెట్.. డేంజరస్ కంజర్ భట్ గ్యాంగ్ లక్ష్యం ఏంటి?

    October 14, 2020 / 05:21 PM IST

    kanjarbhat gang: హైదరాబాద్‌పై క్రిమినల్ గ్యాంగ్స్ టార్గెట్ పెట్టాయా.. వరసబెట్టి జరుగుతోన్న చోరీలు.. రెచ్చిపోతున్న సుపారీ గాంగ్స్ ఈ విషయాన్నే కన్ఫామ్ చేశాయా అంటే ఔననే చెప్పాలి.. ఇంతకీ హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. సిటీనే నేరగాళ్లకు టార్గెట్ కావడానికి క�

    ప్రాణాలు తీసిన వరుస కాన్పులు : 16వ ప్రసవంలో తల్లీ బిడ్డలు మృతి

    October 12, 2020 / 12:57 PM IST

    madhya pradesh : ఒకరు లేక ఇద్దరు పిల్లలు..ప్రతీ ఇంటికీ ఆరోగ్యకరం. తల్లీ బిడ్డలతో పాటు ఆ ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్చన అవుతుందని పెద్దలు చెప్పిన సామెత. ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఆ తల్లి ఆరోగ్యంకూడా పాడైపోతుంది.ప్రాణాలే పో�

    36 ఏళ్ల వితంతువుపై ఆరుగురు సామూహిక అత్యాచారం….నలుగురు అరెస్ట్

    October 7, 2020 / 03:46 PM IST

    MP:మధ్యప్రదేశ్ లోని రేవాజిల్లాలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న 36 ఏళ్ల వితంతువు పై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించటంతో తీవ్రంగా గాయపరిచారు. గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మధ్యప్రదేశ్ లోని రేవ�

10TV Telugu News