Madhya Pradesh

    రూ.8 కోట్ల సెల్ ఫోన్ల కంటైనర్ చోరీని చేధించిన చిత్తూరు జిల్లా పోలీసులు

    October 1, 2020 / 04:30 PM IST

    చిత్తూరు జిల్లా నగరి వద్ద చోరీకి గురైన రూ.8 కోట్ల విలువైన సెల్ ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు దాదాపు నెల రోజుల వ్యవధిలో రికవరీ చేయగలిగారు. దోపిడీ చేసిన మధ్య ప్రదేశ్ కు చెందిన కంజర్ భట్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసారు. చిత్తూరు జిల్లా �

    Hathras ఘటన వెనువెంటనే మరో దారుణం: మైనర్ బాలికపై పొలాల్లో..

    October 1, 2020 / 09:21 AM IST

    Hathras రేప్ బాధితురాలు చనిపోయిన మరుసటి రోజే మరో దారుణం జరిగింది. మైనర్ బాలికను ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు పొలాల మధ్య Gang-Rape చేశారు. మధ్యప్రదేశ్ లోని ఖార్గోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు మంగళవారం సాయం�

    వీడియో: భార్యను దారుణంగా కొట్టిన పోలీస్ ఆఫీసర్.. ఉద్యోగం పోయింది

    September 28, 2020 / 10:10 PM IST

    నలుగురికి చెప్పే పొజిషన్‌లో ఉండే వ్యక్తులు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత పదవిలో ఉండి కూడా ఓ పోలీస్ సహనాన్ని కోల్పోయి భార్యను కిరాతకంగా కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వై

    లక్ష రూపాయల పంట నష్టపోతే, పరిహారంగా ఒక్క రూపాయి ఇచ్చిన ప్రభుత్వం.. ఓ రైతు దీనగాథ

    September 21, 2020 / 01:42 PM IST

    దేశంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతుల గోడు పట్టించునే వారు లేరు. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వారే కానీ, ఏ ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవడం లేదు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతే, పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురవుత�

    కొడుకు పుట్టలేదని ఆడ పసికందును చంపేసిన తల్లి

    September 20, 2020 / 12:47 PM IST

    Madhya Pradesh : తనకు కొడుకు పుట్టలేదని కోపంతో ఆడ పసికందును దారుణంగా చంపేసిందో తల్లి. అమ్మ స్థానంలో ఉండి బాగోగులు చూసుకుంటుంది. కానీ ఈమె మాత్రం ఆ తల్లి స్థానానికి మాయని మచ్చ తీసుకువచ్చింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆడ వారిని ర

    జైలు నుంచే విద్వంసానికి భారీ స్కెచ్.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

    September 15, 2020 / 01:55 PM IST

    కరోనా కష్ట సమయంలో దేశం మొత్తం బతుకు జీవుడా అన్నట్లుగా బతికితే చాలు అని అనుకుంటుంటే.. ఉగ్రవాదులు మాత్రం ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగేలా చెయ్యాలి అనేదానిపై భారీ స్కెచ్‌లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్‌లో ఇద్దరు ఖలీస్తాన్ ఉగ్రవాదులను ఆ

    PMO Office లో డిప్యూటీ కార్యదర్శిగా ఆమ్రపాలి

    September 13, 2020 / 11:10 AM IST

    IAS officers appointed in the PMO : ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టో�

    స్టేజీపైనే మంత్రికి హెయిర్ కట్టింగ్ చేసిన బార్బర్..రూ.60వేలు ఇచ్చిషాపు పెట్టుకోమన్న మంత్రి

    September 12, 2020 / 02:07 PM IST

    ఓ కార్యక్రమానికి హాజరైన ఓ మంత్రిగారికి స్టేజీ మీదనే కూర్చోపెట్టి హెయిర్ కట్టింగ్ చేశాడు ఓ బార్బర్. తనకు చక్కగా హెయిర్ కట్టింగ్ చేసి..నున్నగా షేవింగ్ కూడా చేసిన ఆ బార్డర్ కు సదరు మంత్రివర్యులు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా రూ.60వేలు ఇచ్చి షాపు పెట్�

    ఎన్నికల సైరన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల

    September 11, 2020 / 03:29 PM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 15 స్థాన�

    మహిళపై బాబా అత్యాచారం, పిల్లలు కలుగాలని తీసుకెళ్లిన అత్తింటి వారు

    September 11, 2020 / 07:36 AM IST

    సంతానం కలుగాలని అత్తింటి వారు ఓ బాబా వద్దకు తీసుకెళితే..మహిళపై అత్యచారం జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాబాను, అత్త, భర్తను అరెస్టు చేశారు. భోపాల్ లోని అగర్ గ్రామంలో ఓ మహిళకు 2019, జూన్ లో వివాహం జరిగింది. సంవత్సరం గడ�

10TV Telugu News