Madhya Pradesh

    Hathras ఘటన వెనువెంటనే మరో దారుణం: మైనర్ బాలికపై పొలాల్లో..

    October 1, 2020 / 09:21 AM IST

    Hathras రేప్ బాధితురాలు చనిపోయిన మరుసటి రోజే మరో దారుణం జరిగింది. మైనర్ బాలికను ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు పొలాల మధ్య Gang-Rape చేశారు. మధ్యప్రదేశ్ లోని ఖార్గోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు మంగళవారం సాయం�

    వీడియో: భార్యను దారుణంగా కొట్టిన పోలీస్ ఆఫీసర్.. ఉద్యోగం పోయింది

    September 28, 2020 / 10:10 PM IST

    నలుగురికి చెప్పే పొజిషన్‌లో ఉండే వ్యక్తులు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత పదవిలో ఉండి కూడా ఓ పోలీస్ సహనాన్ని కోల్పోయి భార్యను కిరాతకంగా కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వై

    లక్ష రూపాయల పంట నష్టపోతే, పరిహారంగా ఒక్క రూపాయి ఇచ్చిన ప్రభుత్వం.. ఓ రైతు దీనగాథ

    September 21, 2020 / 01:42 PM IST

    దేశంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతుల గోడు పట్టించునే వారు లేరు. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వారే కానీ, ఏ ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవడం లేదు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతే, పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురవుత�

    కొడుకు పుట్టలేదని ఆడ పసికందును చంపేసిన తల్లి

    September 20, 2020 / 12:47 PM IST

    Madhya Pradesh : తనకు కొడుకు పుట్టలేదని కోపంతో ఆడ పసికందును దారుణంగా చంపేసిందో తల్లి. అమ్మ స్థానంలో ఉండి బాగోగులు చూసుకుంటుంది. కానీ ఈమె మాత్రం ఆ తల్లి స్థానానికి మాయని మచ్చ తీసుకువచ్చింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆడ వారిని ర

    జైలు నుంచే విద్వంసానికి భారీ స్కెచ్.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

    September 15, 2020 / 01:55 PM IST

    కరోనా కష్ట సమయంలో దేశం మొత్తం బతుకు జీవుడా అన్నట్లుగా బతికితే చాలు అని అనుకుంటుంటే.. ఉగ్రవాదులు మాత్రం ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగేలా చెయ్యాలి అనేదానిపై భారీ స్కెచ్‌లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్‌లో ఇద్దరు ఖలీస్తాన్ ఉగ్రవాదులను ఆ

    PMO Office లో డిప్యూటీ కార్యదర్శిగా ఆమ్రపాలి

    September 13, 2020 / 11:10 AM IST

    IAS officers appointed in the PMO : ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టో�

    స్టేజీపైనే మంత్రికి హెయిర్ కట్టింగ్ చేసిన బార్బర్..రూ.60వేలు ఇచ్చిషాపు పెట్టుకోమన్న మంత్రి

    September 12, 2020 / 02:07 PM IST

    ఓ కార్యక్రమానికి హాజరైన ఓ మంత్రిగారికి స్టేజీ మీదనే కూర్చోపెట్టి హెయిర్ కట్టింగ్ చేశాడు ఓ బార్బర్. తనకు చక్కగా హెయిర్ కట్టింగ్ చేసి..నున్నగా షేవింగ్ కూడా చేసిన ఆ బార్డర్ కు సదరు మంత్రివర్యులు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా రూ.60వేలు ఇచ్చి షాపు పెట్�

    ఎన్నికల సైరన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల

    September 11, 2020 / 03:29 PM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 15 స్థాన�

    మహిళపై బాబా అత్యాచారం, పిల్లలు కలుగాలని తీసుకెళ్లిన అత్తింటి వారు

    September 11, 2020 / 07:36 AM IST

    సంతానం కలుగాలని అత్తింటి వారు ఓ బాబా వద్దకు తీసుకెళితే..మహిళపై అత్యచారం జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాబాను, అత్త, భర్తను అరెస్టు చేశారు. భోపాల్ లోని అగర్ గ్రామంలో ఓ మహిళకు 2019, జూన్ లో వివాహం జరిగింది. సంవత్సరం గడ�

    online game లో ఓడించిందని బాలికను హత్య చేసిన బాలుడు

    September 9, 2020 / 08:13 AM IST

    ఆన్ లైన్ గేమ్ బాలికను బలి తీసుకుంది. పదే పదే ఓడిస్తోందనే ఆగ్రహంతో 9 ఏళ్ల బాలికను 11 ఏళ్ల బాలుడు దారుణంగా చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ చోటు చేసుకుంది. లాక్ డౌన్ ప్రారంభమైన్పప్పటి నుంచి వీరు ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నారు. మైనర్ బాల�

10TV Telugu News