Home » Madhya Pradesh
Hathras రేప్ బాధితురాలు చనిపోయిన మరుసటి రోజే మరో దారుణం జరిగింది. మైనర్ బాలికను ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు పొలాల మధ్య Gang-Rape చేశారు. మధ్యప్రదేశ్ లోని ఖార్గోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు మంగళవారం సాయం�
నలుగురికి చెప్పే పొజిషన్లో ఉండే వ్యక్తులు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత పదవిలో ఉండి కూడా ఓ పోలీస్ సహనాన్ని కోల్పోయి భార్యను కిరాతకంగా కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వై
దేశంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతుల గోడు పట్టించునే వారు లేరు. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వారే కానీ, ఏ ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవడం లేదు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతే, పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురవుత�
Madhya Pradesh : తనకు కొడుకు పుట్టలేదని కోపంతో ఆడ పసికందును దారుణంగా చంపేసిందో తల్లి. అమ్మ స్థానంలో ఉండి బాగోగులు చూసుకుంటుంది. కానీ ఈమె మాత్రం ఆ తల్లి స్థానానికి మాయని మచ్చ తీసుకువచ్చింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆడ వారిని ర
కరోనా కష్ట సమయంలో దేశం మొత్తం బతుకు జీవుడా అన్నట్లుగా బతికితే చాలు అని అనుకుంటుంటే.. ఉగ్రవాదులు మాత్రం ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగేలా చెయ్యాలి అనేదానిపై భారీ స్కెచ్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్లో ఇద్దరు ఖలీస్తాన్ ఉగ్రవాదులను ఆ
IAS officers appointed in the PMO : ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టో�
ఓ కార్యక్రమానికి హాజరైన ఓ మంత్రిగారికి స్టేజీ మీదనే కూర్చోపెట్టి హెయిర్ కట్టింగ్ చేశాడు ఓ బార్బర్. తనకు చక్కగా హెయిర్ కట్టింగ్ చేసి..నున్నగా షేవింగ్ కూడా చేసిన ఆ బార్డర్ కు సదరు మంత్రివర్యులు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా రూ.60వేలు ఇచ్చి షాపు పెట్�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 15 స్థాన�
సంతానం కలుగాలని అత్తింటి వారు ఓ బాబా వద్దకు తీసుకెళితే..మహిళపై అత్యచారం జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాబాను, అత్త, భర్తను అరెస్టు చేశారు. భోపాల్ లోని అగర్ గ్రామంలో ఓ మహిళకు 2019, జూన్ లో వివాహం జరిగింది. సంవత్సరం గడ�
ఆన్ లైన్ గేమ్ బాలికను బలి తీసుకుంది. పదే పదే ఓడిస్తోందనే ఆగ్రహంతో 9 ఏళ్ల బాలికను 11 ఏళ్ల బాలుడు దారుణంగా చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ చోటు చేసుకుంది. లాక్ డౌన్ ప్రారంభమైన్పప్పటి నుంచి వీరు ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నారు. మైనర్ బాల�