Madhya Pradesh

    ఎన్‌కౌంటర్‌లో సైకో కిల్లర్ హతం.. పోలీసులకు గాయాలు!

    December 4, 2020 / 10:04 AM IST

    సైకో కిల్లర్, కరుడుగట్టిన హంతకుడు దిలీప్‌ దేవాల్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యాడు. గుజరాత్‌లోని దాహోద్‌కు చెందిన దిలీప్‌కు హత్యలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఒంటరిగా ఉండే వృద్ధుల ఇళ్లను టార్గెట్‌ చేసి తన గ్యాంగ్‌తో కలిసి దొంగతనాలకి దిగ

    లవ్ జిహాద్ పై మధ్యప్రదేశ్ సీఎం సంచలన వ్యాఖ్యలు

    December 3, 2020 / 11:16 PM IST

    Those plotting religious conversion, trying ‘love jihad’ will be destroyed : లవ్‌ జిహాద్‌ పేరిట మత మార్పిడి వంటి కుట్రలకు పాల్పడే వారిని నాశనం చేస్తాం అంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తీవ్రంగా హెచ్చరించారు. మత మార్పిడి లక్ష్యంతో వివాహం చేసుకునే వారికి 10 సంవత్సరా�

    నాశనం చేస్తా…పళ్లు కొరుకుతూ సీఎం సీరియస్ వార్నింగ్

    December 3, 2020 / 07:28 PM IST

    Madhya Pradesh Chief Minister “లవ్ జీహాద్”కి వ్యతిరేకంగా చట్టం చేయబోతున్నట్లు ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో హిందూ మ‌తానికి చెందిన అమ్మాయిల‌ను…ముస్లింలు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేసుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు వ

    మహిళలను వేధించిన వారికి తగిన శాస్తి చేసిన పోలీసులు

    November 22, 2020 / 01:11 PM IST

    Two held for harassing women : మహిళలను లైంగికంగా వేధించిన ఇద్దరు వ్యక్తులకు భోపాల్ పోలీసులు తగినబుద్ధి చెప్పారు. కేసులు పెట్టి దర్యాప్తు చేసి ఎప్పుడో శిక్ష పడేలా కాకుండా, ప్రజలందరికీ తెలిసేలా వారికినడిరోడ్డు మీద శిక్ష విధించారు. నిత్యం రద్దీగా ఉండే దేవాస్ ల�

    70 ఏళ్ల మహిళపై రేప్, మర్డర్

    November 21, 2020 / 06:33 AM IST

    MADHYA PRADESH: విచక్షణ మరిచి కళ్లు కామంతో మూసుకుపోయిన వ్యక్తులు 70ఏళ్ల వృద్ధురాలిని రేప్ చేసి ఆమె గుడిసె వద్దనే హత్యచేశారు. మధ్యప్రదేశ్ లోని విడిశా జిల్లాలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. భోపాల్ కు 80కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో మహిళ ఉంటుంది. ‘ఆ మ�

    లాక్ డౌన్ విధించే ఆలోచన లేదు – మధ్యప్రదేశ్ సీఎం

    November 20, 2020 / 10:00 PM IST

    No lockdown Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతూనే ఉన్నాయి. దీంతో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరిగింది. దీనికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. అలాంటిది ఏమీ లేదని, ప�

    ఆవుల సంరక్షణ కోసం “కౌ కేబినెట్”…దేశంలోనే తొలిసారిగా మధ్యప్రదేశ్ లో

    November 18, 2020 / 04:04 PM IST

    Shivraj Chouhan Announces “Cow Cabinet” In Madhya Pradesh రాష్ట్రంలోని ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ‘కౌ కేబినెట్‌’ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం(నవంబర్-18,2020)మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ కౌ కేబినెట్ లో పశుసంవర్ధకశాఖ, అటవీ, పంచాయత�

    ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన ‘కంప్యూటర్ బాబా’ అరెస్ట్

    November 10, 2020 / 11:18 AM IST

    Madhya pradesh ‘Computer Baba’ arrested : మధ్యప్రదేశ్ లో కంప్యూటర్ బాబా అలియాస్ నామ్ దేవ్ దాస్ త్యాగి అంటే చాలా చాలా ఫేమస్. రాష్ట్రంలో కమల్ నాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాలు కంప్యూటర్ బాబాకు 2018 లో ఏకంగా మంత్రి హోదా కల్పించాయి. రోజులెప్పుడు ఒకేలా ఉండవు కదూ..ప్ర�

    ఆస్పత్రిలో ఆడశిశువును గొంతు నులిమి చంపేసిన తల్లిదండ్రులు

    November 6, 2020 / 06:48 AM IST

    newborn girl to death : అప్పుడే పుట్టిన ఆడశిశువును కన్నతల్లిదండ్రులే కడతేర్చారు. ఆడశిశువు హత్యలను నివారణ కోసం ప్రభుత్వాలు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పురిటిలోనే ఆడశిశువులను చంపేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో పుట్టి

    కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలేజీ భవనం కూల్చిన కార్పోరేషన్ అధికారులు

    November 5, 2020 / 05:38 PM IST

    Bhopal administration demolishes Congress MLA ’s college building : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన కాలేజీ భవనాన్ని కార్పోరేషన్ అధికారులు గురువారం కూల్చివేశారు. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ నిర్మించిన ఐపిఎస్ కళాశాలలో అనుమతులు లేకుండా ని

10TV Telugu News