-
Home » Madhya Pradesh
Madhya Pradesh
ఇదేం పోయే కాలం రా నాయనా.. బాబాగా మారాలని.. గొడ్డలితో ప్రైవేట్ పార్ట్ నరుక్కున్న వ్యక్తి
May 31, 2026 / 10:53 AM ISTMadhya Pradesh Farmer : బాబాగా మారాలనే నిర్ణయం తీసుకున్న ఓ రైతు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
హిందువులకు అనుకూలంగా తీర్పు.. అసలేంటి భోజ్ శాల - కమల్ మౌలా మసీదు వివాదం?
May 16, 2026 / 02:00 PM ISTBhojshala-Kamal Maula Controversy : మధ్యప్రదేశ్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ధార్ జిల్లాలో ఉన్న భోజ్శాల - కమల్ మౌలా మసీదు వివాదంపై సంచలన తీర్పు వెలువరించింది. ఆ ప్రాంగణం మొత్తం హిందువులకే…
ఘోర రోడ్డు ప్రమాదం.. 15మంది దుర్మరణం.. 20మందికిపైగా తీవ్ర గాయాలు
April 30, 2026 / 08:19 AM ISTDhar road accident : మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిక్లియా క్రాసింగ్ వద్ద పెట్రోల్ పంప్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 15మంది కూలీలు దుర్మరణం చెందారు.
ఎలక్ట్రిక్ కారుకు ఛార్జింగ్.. మంటలు వ్యాపించి ఏడుగురు సజీవదహనం.. వేడుక జరిగే ఇంట్లో విషాదం..
March 18, 2026 / 11:26 AM ISTMadhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్, బెంగాలీ స్క్వేర్ సమీపంలోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
ఇది "శుభలగ్నం" సినిమా కాదు.. మరో మహిళ నుంచి రూ.1.5 కోట్లు తీసుకుని భర్తను నిజంగానే ఇచ్చేసి..
February 16, 2026 / 05:51 PM ISTభర్తకు విడాకులు ఇచ్చిన మహిళ మాట్లాడుతూ.. "నా భర్త మరో మహిళ మోజులో పడ్డాడు. అప్పటి నుంచి మా కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. నేను, పిల్లలు నలిగిపోతున్నాం" అని చెప్పింది.
ఆ గ్రామంలో ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారో.. అంతే సంగతి.. పెదరాయుడి తీర్పుకన్నా పవర్ఫుల్
January 27, 2026 / 10:47 AM ISTఇటీవల ఆ గ్రామం నుంచి కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇతర అబ్బాయిలు, అమ్మాయిలు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు గ్రామపెద్దలు చెబుతున్నారు.
"బిచ్చగాడు" సినిమా స్టోరీ కాదు.. ఈ యాచకుడు నిజంగానే కోటీశ్వరుడు.. అయినా రోడ్లపై అడుక్కుంటున్నాడు?
January 20, 2026 / 09:22 AM ISTభిక్షగా వచ్చిన డబ్బును జీవనానికి ఖర్చు చేయలేదని మాంగీలాల్ విచారణలో ఒప్పుకున్నాడు.
గుండెలు పగిలే దృశ్యం.. ఆ గింజలు తిని 200 చిలుకలు మృతి.. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయం
January 3, 2026 / 09:29 PM ISTమధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున కనీసం 200 చిలుకలు మరణించాయని అధికారులు తెలిపారు. (Madhya Pradesh Parrots)
దగ్గు సిరప్తో 20 మంది చిన్నారులు మృతి.. కేంద్రం కీలక ఆదేశాలు..
October 9, 2025 / 05:30 AM ISTమధ్యప్రదేశ్లోని చింద్వారాలో కలుషితమైన దగ్గు సిరప్ సేవించి మూత్రపిండాల వైఫల్యంతో కనీసం 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో...
వారెవ్వా.. కలెక్టర్కి అదిరిపోయే ఫేర్వెల్.. పల్లకిలో కూర్చోబెట్టి, భుజాలపై మోస్తూ ఊరేగింపు.. వీడియో వైరల్
October 8, 2025 / 06:42 PM ISTకలెక్టర్ గా సంస్కృతి జైన్ అద్భుతమైన సేవలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు స్థానికులు, సహచర సిబ్బంది.