Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్లోని చింద్వారాలో కలుషితమైన దగ్గు సిరప్ సేవించి మూత్రపిండాల వైఫల్యంతో కనీసం 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో...
కలెక్టర్ గా సంస్కృతి జైన్ అద్భుతమైన సేవలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు స్థానికులు, సహచర సిబ్బంది.
మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత మృతుల సంఖ్య పెరిగింది.
ఆ శిశువు ఇంకా జీవించి ఉండడం అద్భుతమేనని పిల్లల వైద్యుడు అన్నారు. ఇలాంటి పరిస్థితిలో రాత్రంతా బతకడం సాధారణంగా అసాధ్యం అని చెప్పారు.
మున్నితో అతడికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, మున్ని స్థానిక వ్యక్తి నారాయణ్ దాస్ కుష్వాహా (లల్లు)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్పూర్ జిల్లా సమతా నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో ఓ గిరిజన కార్మికుడికి అదృష్టం వరించింది. దీంతో అతడు రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.
2023లో ఈ కానిస్టేబుల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. 2011 బ్యాచ్కు పే గ్రేడ్ ఎవాల్యుయేషన్ ప్రారంభించగా.. అప్పుడు విషయం బయటపడింది.
ఆ సమయంలో రైలు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదానికి దారితీసేది. అదృష్టవశాత్తూ, ప్రజలు వంతెనపై ఉన్నప్పుడు..
సాధారణ ప్రజలే కాదు, ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్కే కల్తీ ఇంధనం బాధలు తప్పలేదు.