Home » Madhya Pradesh
ఇటీవల ఆ గ్రామం నుంచి కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇతర అబ్బాయిలు, అమ్మాయిలు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు గ్రామపెద్దలు చెబుతున్నారు.
భిక్షగా వచ్చిన డబ్బును జీవనానికి ఖర్చు చేయలేదని మాంగీలాల్ విచారణలో ఒప్పుకున్నాడు.
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున కనీసం 200 చిలుకలు మరణించాయని అధికారులు తెలిపారు. (Madhya Pradesh Parrots)
మధ్యప్రదేశ్లోని చింద్వారాలో కలుషితమైన దగ్గు సిరప్ సేవించి మూత్రపిండాల వైఫల్యంతో కనీసం 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో...
కలెక్టర్ గా సంస్కృతి జైన్ అద్భుతమైన సేవలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు స్థానికులు, సహచర సిబ్బంది.
మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత మృతుల సంఖ్య పెరిగింది.
ఆ శిశువు ఇంకా జీవించి ఉండడం అద్భుతమేనని పిల్లల వైద్యుడు అన్నారు. ఇలాంటి పరిస్థితిలో రాత్రంతా బతకడం సాధారణంగా అసాధ్యం అని చెప్పారు.
మున్నితో అతడికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, మున్ని స్థానిక వ్యక్తి నారాయణ్ దాస్ కుష్వాహా (లల్లు)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్పూర్ జిల్లా సమతా నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో ఓ గిరిజన కార్మికుడికి అదృష్టం వరించింది. దీంతో అతడు రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.