Home » Madhya Pradesh
కరోనా కష్టకాలంలో మహిళలు ఇంటికి అండగా నిలబడుతున్నారు. కరోనా సంక్షోభంలో ఆవు పేడతో పర్యావరణ రాఖీల తయారీ చేసి వాటిని విక్రయిస్తూ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఆగస్టు 3న రక్షా బంధన్ సందర్భంగా ఆవుపేడతో రాఖీల తయారీకి ఇండోర్ మహిళ శ్ర�
ఏటీఎం బద్ధలుకొట్టి రూ.22లక్షలు దోచుకుపోయారుడు దుండగులు. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాల్లో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ATM సెక్యూరిటీ గార్డుకు గన్ గురిపెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సిమారియా టౌన్ లోని నేషనలైజ్డ్ బ్యాంక్ �
Madhya Pradesh Psycho Killers Brothers six Murders : హారన్ కొడితే వెంటాడి వేటాడి చంపేస్తారు..సెల్ ఫోన్ మాట్లాడటం వారి కంట పడిందంటే చాలు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేస్తారు ఆ అన్నదమ్ములు. చూడటానికి వాళ్లు పిచ్చివాళ్లలా కనిపిస్తారు.కానీ కిరాతకులు. నరరూప రాక్ష�
రాజస్థాన్ కాంగ్రెస్లో సంక్షోభం మరో మలుపు తిరిగింది. తాను బీజేపీలో చేరటం లేదని సచిన్ పైలట్ ప్రకటించారు. దాంతో పైలట్ను బుజ్జగించి తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీయే స్వ�
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఆందోళన కలిగించేట్టుగానే ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి చూస్తే ఇది తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 31.58 లక్షల మం�
కాలేజీ చదివే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిుని, తల్లి,తండ్రులు కుదిర్చిన అమ్మాయినీ, ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడో మధ్య ప్రదేశ్ యువకుడు. బేతుల్ జిల్లా కెరియా గ్రామంలో జులై8న బంధు మిత్రుల మధ్య వైభవంగా జరిగిన పెళ్లిలో ఇద్దరు వధువుల మెడలో తాళి కట్�
యూపీలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే దొరికాడు. గురువారం(జూలై 9,2020) పోలీసులు వికాస్ను అరెస్ట్ చేశారు. వారం రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వికాస్ దూబేని యూపీ పోలీసులు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీ
కామాంధులకు కళ్లు మూసుకు పోతున్నాయి. ఏమి చేస్తున్నారో స్పృహ కూడా ఉండటంలేదు. మధ్య ప్రదేశ్ లో ఓ కామాంధుడు ఏకంగా ఒక ఆవుతో అసహజ శృంగారం చేశాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సుందర్ నగర్ లో జూలై 4న ఈ ఘటన జరిగింది. జూలై 4 తెల్లవారుఝూమున ఓ 55 ఏళ్ల వ్యక్�
భారతదేశంలో కరోనా వైరస్ విజృభిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్ధలు మూతపడ్డాయి. ఈ మహమ్మారి దెబ్బకు అనేక రాష్ట్రాల్లో 10వ తరగతితో పాటు ఇతర పరీక్షలను రద్దు చేయటంతో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ హ్యాపీగా గంతులేశారు. మధ్య ప్రదేశ్ లో ఓ అమ్మ�
మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గం రెండవ విస్తరణ పూర్తయ్యింది. రాష్ట్ర గవర్నర్ ఆనంద బెన్ పటేల్.. రాజ్ భవన్ వద్ద మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేశారు. 20 మంది క్యాబినెట్ మంత్రులు, 8 మంది రాష్ట్ర మంత్రులు సహా మొత్తం 28 మంది మంత్రులు ఇవాళ